కాళిదాసు కవితా 'వెభవం laa ద్‌ స ఖా స్తో Se pe కాక ప్రక ణు ద శే > వే, గ్ల ర్‌ 5 క్స్‌ న న rail pe దా AR, ar క్ష hz f J | జ్‌ ( =. ఎ ( Q a ఖో జీ ఖం వశే న! న్‌ 4 న గీ i ల ప / KALIDASA KAVITHA VAIBHAVAM Selections from KALIDASA’S Poetic Works with Commentary By Dr. వ. Sreeramacbandrudu (© vYuvABHARATHI, SECUNDERABAD-500 003. పథమ ము[దణ : (పతులు 2200- 19 డినంబర్‌ 1976. ముఖచిత రచన, అఆక్షరాలంకరణ : స్ట్‌ ల్రా వ్మీరాజు ముదణ : శివాజీ (పెన్‌, సికిం దాబాదు. న్‌, కింగ్స్‌చే, సికిదాబాదు-500 008. చెల: రూ. 2_00 PAPER USED FOR THE PRINTING OF THESE BOOKS WAS MADE AVAILABLE BY THE GOVERNMENT OF INDIA AT CONCESSIONAL RATES YUVABHARATHI IS GRATEFUL స ద న మనిషిలో అంతర్జి నంగా, నిక్స్షిప్తంగా ఉన్న |పతిభా పరీమాళాలు పరి వ్యాప్తం కాగలిగినప్పుడే అతని సృజనాత్మక శక్తికి సార్థక్యం చేకూరుతుంది. సమాజంలో సౌందర్యం, సౌజన్యం 'పెంపొందడాసికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. పరస్పరావగాహనం కలుగుతుంది. నిర్మాణాత్మక దృక్పధా' లకు ప్రాచుర్యం లభిస్తుంది. సమైక్య భావాలు కుదురుకుంటాయి, యువభారతి కడచిన పన్నెండేండ్డుగా సమాజంలో సామరస్యాన్ని "పెంపొందించేందుకు సాహిత్యంకంటే ఇతరమైన సాత్విక సాధనంలేదనే విశ్వాసంతో ఇతోధిక కార్య|క మాలను రూపొందించి కృషి చేస్తున్నది. సాధ్యమెనంత తక్కువ వెలకు వీలై నంత ఎక్కువమందికి ఉ త్రమసాహిత్యాన్ని అందిస్తే సాహిత్యంపట్ట (పజానీకానికి అనురక్తి పెరుగుతుందనే నమ్మకంతో |పచురణ కార్య[కమాన్ని చేపట్టింది. ఇది యువభారతి 51వ [పచురణ. ఇంతవరకు రెండులక్షల ఏభై వేలకు పెగా [ప్రతులను సాధ్యమైనంత తక్కువ వెలకు పాఠకులకు అందించడానికి పూనుకొంది. యువభారతి సాహితీమి[త పథకంలో దాదాపు 4,400 మందికి పైగా సాహితీ మితులు చేరారు. రానున్న ఉగాద్‌నాటికి ఈ సంఖ్య 10 వేలకు చేరు. కోవాలన్న మాలక్ష్యసాధనలో తోడ్పడండి. యువభారతి కాశ్వుతజీవిత సభ్యత్వ పథకాలలో ఆరువందల మందికి పైగా భారతిమితులుగా, యాభైమంది భారతీ భూషణులుగా చేరారు. ఏ ఒక్క పథకంలో వైనా సభ్యులుగా చేరి మా “నందిని'" మాసప తికను ఉచితంగా పొందేఆవకాశం కల్పించుకోవలసిందిగా సహృదయులకు విజ్ఞ ప్తి. “'నందిని'లో యువభారతి కార్యకలాపాల వివరాలే కాకుండా సాహిత్యానికి సంబంధించిన అనేకాంశాలుంటాయి. మా తపస్సు ఫలించి తెలుగుదేశంలో ఆధ్యయన నీలత, సౌజన్యం 'పెంపొం దాలని ఆక్షాంక్షీస్తున్నాం. డిసెంబరు 19, 1976. ఇరువెంటి కృష్ణమూర్తి అధ్యా తడు సమన్వయ దృక్పథం [ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడుతుంది. ఉత్తమ సాహి త్ర్య్‌ న గ సమన్వయ సాధనకు తొలి మెట్టు. బహుజన హితంకోసం, బహుజన సుఖంకోసం మనిషి |పతిభ వ్య క్రంకావాలి. మనిషిలో స్వతసిద్ధంగా, ఆంతర్నిహితంగా ఉన్న మానవత్వాన్ని జాగరితం చేయగలిగే శ క్తి సాహిళ్యానికే ఉన్నదన్న నమ్మకంతో, ఉత్తమ సాహిత్యాధ్యయానికి అనువైన పుస్తక ప్రచురణ, సాహిత్య సమా వెళాలు, గోష్టులు నిర్వహిస్తూ యువభారతి కడచిన పన్నెండేళ్ళుగా శెలుగు పజల సంస్కృతి త్‌ కాసానికి యథోచితంగా కృషిచేస్తున్న ది. [పాచిన, ఆర్వాచీన సాహిత్యాలలో దిజ్యా శ్రతంగానైనా పరిచయం కలిగించి లనే ఉద్దేశంతో, సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగా సమ వేదనా దృకో([ణంతో పరిచయం కలిగించాలనే ఉద్దేశంతో యువభార। “సాహితీ వాహిని” పరంపరను (పచురిస్తున్నది. ఈ పరంపరలో ఇంతవరకు వెలువడినవి. కేవలం సాహిత్యాధ్యయనానికి సంబంధించినవే. ఇక ముందు ముండ కౌటుంబిక, సాంఘిక, వైజ్ఞానిక విషయాలకు సంబంధించిన పు స్తకాలనుకూ। పచురించి పఠితృలోకానికి అందజేయడానికి ఏర్పాట్టు చేస్తున్నాము. కాళిదాస కవితా సమాలోచనం భారతీయుల కళావివేచనమే ; భారతీయు. నిత్య జీవితంలో కాళిదాసు కవిత్వానికే పర్యాయపదం. ఆతణ్ణి చదువనివాద నిజంగా చదువనివాడే : భారతీయుల సంస్కతిలోని సౌందర్యాంశాలనూూ, జీవిత్‌ న్నత |ప్రమాణాలనౌ, ఆదర్శాలనూ కాళిదాసు కవిత వ్యంజిస్తుంది. శై లీసారళ్య కవిత నెంత ఆస్వాదనీయంచేస్తుందో కాళిదాసు తన కావ్యాల్లో నిరూపించాడు, అందు అతజ్ఞి (పత్యక్షరంగా కొందరు అనుసరిసే స్త, కొందరు అతని భావాలకు అద్దంప కవులనుపించుకున్నారు. తమ భావాలకు ప్రాచుర్యం రావాలనే పేరాసతో త "పేరుతో చెలామణిచేసిన సందర్భాలను విమర్శకు లె త్తిచూపారు. కాళిదాసుకు చె భా బడి ఆలాంటిది మరి. ఏదో ఒక విధంగా కాళీదాసు తమను [పభావితులను చేసినాడనే -యాధార్థ్యాన్ని ఉన్నత శేణికిచెందిన రచయితలందరూ భంగ్యంతరంగా చెప్పికొన్నారు. బుషికల్పుడై న కాళిదాసు కవిత దేశకాలాలు గీచిన గీట్టనుదాటి నేటికీ పనరిస్తూనే ఉంది. అందుకే ఆయన విశ్వకవి. కాళిదాసు కావ్యారా మంలోని కొన్ని కుసుమాలను దూసి రసపరీమళాలను 'ఆఘాణించండని ఆహ్వానిస్తున్నారు శ్రీశ్రీ రామచం[దుడుగారు, డా. పుల్లెల క్రీరామచం|దుడుగారు మదాసు | (పాచ్య కళాళాలలో సాహిత్య, వ్యాకరణ, వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేసినవారు. సంత్కృతం, హిందీ, ఇంగ్లీషులో ఎం. ఏ. పట్టాలను సంపాదించినవారు. రవీం[దుని “గిత్రాంజలి*ని మందా [కాంత వృత్తాలలో సంస్కృతంలోకి అనువదించి ఉ త్తర్మపదేశ [ప్రభుత్వ బహుమతి 'నందుకున్నవారు. రాఘవ శతకం, కుమతీ శతకంవంటి తెలుగు కావ్యాలనుకూడా వెలియించారు. సిద్ధాంత కౌముదికి తెలుగు వ్యాఖ్యానాన్ని వెలయించినవారు, “సుర భారతి” ద్వారా జంటనగరాల్లో సంస్కృృతభాషాసాపాత్యాల [ప్రాచుర్యానికి కృషి చేస్తున్న సాహితీ బంధువులు. మా “యువభారతి'కి ఆప్తులు, కాళిదాస కవితా వైభవాన్ని” తెలుగు (పజలకు అందించే అవకాళాన్ని [పసాదించిన ధన్మాత్ములు. విద్వాంసులై ఉండికూడా రసహృదయాన్ని పెంపొందించుకున్న సహృదయులు. తిరుపతి ఓరియంటల్‌ ఇన్సిట్యూట్‌ లో ఆచార్యపదవిని అధిష్టించబోతున్న శ్రీశ్రీ రామచం[దుడుగారిని అభినందిస్తూ, ఆయన సాహిత్య |పణయానికి అభివందనాలను అర్చిస్తున్నాము. AID 19-12-1976 అధ్యక్షడు సు. ఆత్మీయులు దూరంగా ఉన్నప్పుడు మన అభిమానాన్ని తెలుసుకుందామనీ,. వారిని పలుకరించి, వారిని మారు పలికింప చేయటంలో ఆనందం పంచుకుందామనీ,. ఆత్మీయత పెంచుకుందామనీ అభిలషిస్తాము. పండుగల సందర్భాలలో (గీటింగ్‌ కార్డులు పంపడం ఈ ఆధి పాయంతోనే కదా. కేవలం ఒక్క_ రూపాయితో భారతదేశంలో మీ సన్నిహితు లెక్క_డున్నా సరే వారు మిమ్మల్ని సంవత్సరంపాటు గుర్తుంచుకునేలా, యువభారతి సంస్థతో పరిచయం కలిగించినందుకు మిమ్మల్ని అభినందించేలా చేయగలుగుతుంది. “నందిని.” ఎనిమిది 'వెజీల్లో ఓక చకాని సంస్కా_రాన్ని పరిచయంచేస్తూ, వారు నందినిని అందుకునేందుకు కారణమైన మిమ్మల్ని సంవత్సరంలోని వన్నెండు నెలలూ గుర్తుంచుకునేలా మీ ఆత్మీయతకు కొత అనుబంధాన్ని సెనవేయగలుగు. తుంది, అటు అందుకుంటున్న వారికి ఆనందం, ఇటు ఆందిస్తున్న మీకు సంతృ పిని సమానంగా పంచిపెడుతుంది “నందిని” అందుకే అర్థిస్తున్నాము. మీ నుండి కేవలం ఒక్కరూపాయి + మీ మీ ఆత్మీయుల చిరునామాలు. మీ రెన్ని రూపొయిలైనా పంపవచ్చు. అన్ని చిరునామాలు పంపాలన్నది. మాతం గుర్తుంచుకోండి. వేలమంది సవాదయులకు సన్నిహితం కావాలన్న లక్ష్య సాధనలో తోడ్పడండి. తుటగు ఎదలో జెజగుథనం బెట్టిన వొరోదిన Bu జిబగుదొోవం ఈజందడంా బిలగాలన ఈ పొలి నిద్రలో జి మహోన్నత మూనవానలాల వైవ్ర నిరంతర కృషితో వయనాం కొనసాగించాలనే ఢ్వ్యయండో 4G కర యువభారతి క్రజ్‌ బోను కలి qr నం కుగిలందే నమూత్తు బాబ సాహత్వ వశ్గ్షనమే ప్రథమ కర్తను అనో ఖానం ఒులరగి మననంటో నొజటువావశానిక్‌ గౌరు వోటైనంత ఎవ్కున మదికి వృభ్రినంత త్రవ్మవ వెలకు పడు. ఈందించేంణుకు యువభారతి వుణనువున్నది దత్రతి ఆజుగందిడోా కోననం పదయనా తెలుగు వున్తవిణు ఢీంజేందుకు మనందరం డమ 32 గంతో కవి ఇెజ్జాం ఈ పదిమంది ఫున్తకాలలో వో ఊక టిగ్నానై నో రు ద్రయరళా హై 2413న9 . ఉం లనే జ్ఞాయంతో క్రష్షిణబ్దాం.. Gt LE Grey Cr EU జై వన ల సాడోత్‌ సోంనభ్రతిక సంస్ల ట్‌ కింగ్స్‌బే, నీకందరాబొదు- ౩ వలి ల 9 ర DD = పా గా గాజు క్ర గా లూ et ఫా వా EE ల 055 ™~ అఆ 0 0 A141 రా అఆ; జా 6౨ రల =~ OO . మందార మకరందాలు . భావన . మెరుపులు . చేమకూర కవితా వైభవం . తిక్కన కవితా వైభవం . చలం ఆలోచనలు . భారతీ వైభవం * తిమ్మన కవితా వైభవం + ధూర్జటి కవితా వైభవం . తులసీదాసు కవితా వైభవం Ren * నన్నయ కవితా వైభవం త . ధర్మపథం . శతక సౌరభం . నన్నెచోడుని కవితా వైభవం. * సూరదాసు కవితా వైభవం . కాశీదాను కవితా వైభవం అందుబాటులోఉన్న సాహికివాహిని తరంగాలు పజానూ కం వేమన్న వేదం వడగళ్ళు నా గొడవ (శ్రీ నాథుని కవితా వె భవం ప్‌ విశ్వనాథ కవితా వైభవం a శిఖరాలు _- లోయలు సిందూరం వ € 6 కారిదాస కవితా చభవము “*కాల్రిదాస కవితా నవం వయో మాహిషం దధి సశర్క_రం పయః. కార దేందు రబలాచ కోమలా సంభవన్తు మమ జన్మ జన్మని” అని అంటూ ఒక రసిక శిఖామణి తనకు, కాళిదాస మహాకవి కవిత్వమూ, నూత్న యౌవనమూ, గేదెపాలు తోడు పెట్టిన పెరుగూ, పంచదారవేసిన పాలూ, శరత్కాల చందికా, కోమల వయస్సులో ఉన్న సుందరాంగి ఇవన్నీ జన్మ జన్మలా లభిస్తూ ఉండాలని కోరు కొంటూ, ఈ వస్తువుల్లో కాలిదాస కవితకు అ(గస్థానం ఇస్తాడు. పూర్వం ఒకనాడు మహాకవులు ఎవరున్నారా అని కొందరు సహృదయులు కూర్చుని లెక్క_వేసుకోవడంలో వెంటనే 'కాలిదాసు” అని పేరు చెప్పుకొని చిటికిన (వేలు ముడువడం జరింగిందట. నాటినుండి నేటివరకూ అ పేరు పక_చేర్చడా నికి మరోపేరు ఏదీ లభించక పోవడంతో రెండవ వేలు అనామికగా, అంటే పేరు లేని వేలుగా ఉండిపోయింది - ఆని అంటాడు మరొక కవి. “పురా కవీనాం గణనా |పనంగే కనిష్టికాధిష్టిత కాలిదాసా, అద్యాపి తత్తుల్య దవే aa అనామికా సార్థవతీ బభూవ.” ఈ విధంగా సంస్కాత మహాకవుల" కాలిదాసుకు అగస్థానం ఇస్తూ వర్ణించే శ్లోకాలు, జ్ఞాతక రృృకాలూ, ఆజ్ఞాతక ర్హృత్వకాలూ ఎన్నో లభిస్తాయి. బాణ, జయదేవ, రాజశేఖర, ఆభిరామాది మహాకవుల మన్ననల్ని మాత్రమే కాకుండా, కాలిదాసు ఆనందవర్థనాది మహావిమర్శకుల ఆదరాన్నికూడా పొందకలిగాడు. “అతివిచి తమైన కవి పరంపరతో కూడిన ఈ సంసారంలో “మహాకవి అని చెప్పడానికి తగినవారు, కాలిదాసువంటివారు, ఇద్దరుముగ్గురు, లేదా ఐదారుగురు మాతమే మనకు లఅభిసారు”” _ “యేనాన్మిన్నతి విచిత్రకవి పరంపరా వాహిని సంసారే కాలిదాస (పభృతయో ద్వి[తాః పంచషావా మహాకవయ ఇతి గణ్య న్యై” అని ఆంటాడా అనందవర్ధనుడు. “కాలిదాసు రచనలో ఉన్న సారం కాలిదానుశే తెలియాలి, లేదా సరస్వతికీ. [బహ్మకూ తెలియాలి నావంటివానికి ఏం తెలుస్తుంది?” కాలిదాసగిరా సార కాలిదాసః సరస్వతీ. ల కాళిదాస కవితా వైభవం చతుర్ముఖోధవా సాక్షాత్‌ విదుర్నాన్యేతు మానవాః” అని ఆంటాడు వ్యాఖ్యాతృ చ్మకవర్తియెన మల్లీనాథుడు. ఈ విధంగా సంస్కృత మహాకవుల్లో ఆత్యున్నతస్థానం సంపాదించుకొన్న కాలిదాసు ఏ దేశంలో నివసించేవాడో, ఏ కాలోలంలో ఉండేవాడో నేటికికూడా వివాదాస్పద విషయాలుగానే ఉన్నాయి. ఇతడు వి్మికమార్చుని ఆస్థానంలో, నవ రత్నా లలో ఒకడని, జ్యోతీర్విదా భరణంలోని ఈ ఈ కింది శ్లోకంద్వారా తెలుస్తూంది. “ధన్వంతరిక్షపణ కామరసింహ శంకు వెతాలభట్ట ఫఘటకర్పర కాలిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతీః సభాయాం రత్నా నివై వరరుచిర్నవ వి|క్రమస్య” ఐతే, ఈ శ్లోకానికి ఎంతవరకు బామాణ్యం ఇవ్వాలి; దానిలో నిర్జిష్ణుడెన విక్ర మార్కుడు aa కమార్కు.డు ఆనే విషయంకోకూడా విపతి పత్తి ఉంది. విక్ర మార్క. బిరుదాన్ని స్వీకరించిన గు పవంశీయుడైన ద్వితీయ చం|దగుస్తని ఆస్టా నంలోనో, ఆ వంశానికే చెందిన సముదగు ప _ కుమారగు ప్త _ స్కందగు వ్రులలో ది ఆస్థా। నంలో ఉఊండేవాడనీ, అందుకే | మధ్య ఉండి ఉండవచ్చునసీ కొందడి ఆక్‌ స! రఘువంశంలో వర్ణించిన చివరిరాజైన ఆగ్నెవర్జునికి సమకాలీనుడవడంచేత కాలిదాసు కీస్తుకుపూర్వుం ఎనిమిదవ శతాబాపికి చెందినవాడనే వాదమూ, కీ.శ ర్స నే శతాబ్దికి చెందన భోజమహారాజు ఆసానంలో ఉండేనవాడనే మరియొక వాదమూరూడా ఆధార రహి హారాజు ఆసానంలోనూ. గు ప్రవంశీయుల కాలంలోనూకూడా రెనా నాయకుడైన అగ్నిమి తునికి సమకాలీను డవడంచేత పూ. 150 సంవత్సరము (పాంతమువాడై. ఉంటాడనీ కొందరు భారతీయ వి విద్యాంసుల అభి పాయం oe (పథమ శతాబ్దంలో ఉజ్జయినిని పాలించిన గర్హభిల్దుని, కుమారు డైన ఏ|క్ర మాదిత్యుడు తన తం|డిగారి రాజ్యాన్ని ఆక్రమించిన శకులను ఓడించి కీ. పూ. 56 సం. (పా పాంతంలో వికమసంవత్తు (ప్రారభించిన నాడని, ఈతని ఆస్థానంలో కాలిదాసు ఉండేవాడనీ చాలామంది భారతీయ పండితుల ఆధి పాయం. విధంగా కాలిదాసు కాచ్మీరుకు చెందినవాడని కొందరూ. వంగదేశానికి చెందినవాడని కొందరూ, మధ్య కాళిదాస కవితా వైభవం వి దేశానికి చెందినవాడని కొందరూ, అక్టే క్ర. పూ. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వాడని కొందరూ రెండవ శతాబ్దానికి చెందినవాడని కొందరూ, [పథమ శతాబ్దానికి చెందినవాడని కొందరూ, కీ. శ, పంచమశతాబ్దానికి చెందినవాడని కొందరూ, ఏకాదశ శతాబ్దానికి చెందినవాడని కొందరూ, ఈతని దేళకాలాలి. స గూర్చి అనక విభిన్నవాదాలు [పకటిస్తున్నారు. కాలిదాసు ఎక్కుడినాడైనా, ఎప్పటివాడైనా ఆతని కవితా వైభవం మాతం దేశ కాలాతీతమైనది; తద్వారా ఆతడుకూడా దేశ కాలా తీతుడే అనే విషయంలో మాతం ఎవ్వరికీ వి|పతిప త్తి ఉండడానికి అవకాశం లేదు. కాలిదాసు రచనలు : కాలిదాసు రచనలనే పేరుతో ఎన్నో. కావ్యాలూ, నాటకాలూ, మం[తళాస్త్ర జ్యోతిః శాస్తాిడి శాస్త్ర గంథాలూ పచారంలో ఉన్నాయి, వాటిలో ఏడు కావ్యాలుమా|త మే కాలిదాసుమహాక వి రచనలై ఉంటాయనీ, ఇతర [గంథాలన్నీ [పచారంకోసమై ఆతని పేరుకు చేర్చినవి కాని, తత్సమాన నామ భేయులై న ఇతరుల రచనలు గాని అయి ఉండాలని పిమర్శకుల ఆధి పాయం. ఈ రచనల్లో, నాలుగు [శ వ్యకావ్యాలు, మూడు దృశ్యకావ్యాలు (రూపకాలు). బుతుసంహారము : ఇది కాళిదాస రచనకాదని కొందరి అభి పాయం, ఇది ఆతని పథమరచనయె ఉంటుంది. ఈ కావ్యంలో ఆరుసర్గలూ 144 కోకాలూ _ ఉన్నాయి. (గీష్యవర్ణనంతో (పారంభించి ఈ కావ్యం వసంతవర్ణనతో సమా ప్ప మౌతుంది. దీనిలో చేసిన షడ్భ తువర్ణన [ప్రధానంగా నాయికానా నాయక్సపు ఆయా కాల్రాల్టో ఆనుభ వించే ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని నడిచింది. కుమార సంభవము : ఇది ఎనిమిది సర్గల మహాకావ్యము. పర్వతరాజగు హమవంతునకు పార్వతి జనించుట, తన శిఖరముపై తపస్సు చేసికొంటూన్న శివుణ్ణి సేవించడానికి హిమవంతుడు ఆమెను నియమించుట, శివుడు పార్వతిని పరిణయ మాడినటైై తే వారిరువురికీ జన్మించిన కుమారుడు లోక|తయ కంటకుడై న తారకాసురుణ్లి సంహరిస్తాడని దేవతలు ((పేరేపించడంతో మన్మథుడు శివునికి పార్యకిపై అనురాగం కలిగించడానికి వయత్నించి ఆతని కోపాగ్ని గురియగుట, శివుని భర్తగా పొందడానికై పార్వతితపస్సు చేయట, శివుడు చివరకు అంగీక రించి వివాహమైనపిమ్మట పార్యతీపర మేశ్వరువిరువురూ భోగాన్ని అనుభవించుట, ఈఈ కావ్యంలోని కథాంశాలు, (ప్రస్తుతం కుమారసంభవంలో 17 సర్గలు లధిస్తు న్నాయి. ఐతే 9 వ సర్గమొదలు తొమ్మిది సర్గలూ (పకిపాలనీ, 'అందుచేతనే 4 కాళిదాస కవితా వెభవం [పాచీనాలంకారికాలలో స్రీ ఒక్కరూ ఈ సర్గల్లో ఉన్న శ్లోకాన్ని తమ (గ్రంథాల్లో ఉదాహరించడం జరగనేలేదనీ పండితుల అభి పాయం. పార్వతీ పర మేశ్వరులు: పరిణయం ఐనపిమ్మట సుఖంగా భోగాలు అనుభవిస్తున్నారని చెప్పడంలోనే: కూమారోత్ప త్రి నూచితం జౌతుంది కాబట్టి కాశిదాసు అంతటితో విడిచిపెట్టివేని నాడు. అర్వాచీన కఠ ఎవరో. “ఈ కావ్యం అసంపూర్ణంగా ఉండి పోయిందని (భాంతిపడి ఇకా కొన్ని సర్గలుచెర్చి కథ కుమార సంభవంతో ఆగకుండా తార కాసుర వధవరకూ నడిచేటట్లుగా చేసి ఉంటాడు. 'మేఘనందేశము లేక మేఘదూతము : ఇది రెండు సర్గల ఖండకావ్యం. దాదాపు 120 శోకాలు ఉన్నాయి. ఈ కావ్యం అంతా ఆతి మధురమైన మందా" కాంతా వృ తంలో నడిచిండి. ఇది పాశ్చాత్యుల Lyric కోవకు చెందిన వర్ణనా" (ప్రధానమైన కావ్యం. (పియా విరహంతో బాధపడుతూన్న ఒక యక్షుడు మేఘం. ద్వారా |పియురాలికి సందేశం పంపడం ఇందులోని ఇతివృ త్రం. మొదటి సర్గలో దక్షిణాన్నిఉన్న రామగిరినుండి ఉఊత్తరాన్నిఉన్న అలకా పట్టణానికి మేఘుడు. [ప్రయాణం చేయవలసిన మార్గం వర్ణింపబడింది. రెండవ సర్గలో మొదట అలకా" పురాదివర్ణనా, తరువాత మేఘుడు యక్షుని [ప్రియురాలికి అందజేయవలసిన సందే శమూ ఉన్నాయి. ఇది ఎంతో బహుల (పచారాన్ని పొందిన కావ్యం. దానిమీద. దాదాపు 40 వాఖ్యానాలు ఉన్నాయి. దాన్ని అనుకరిస్తూ వందలకొలది సందేశ్‌ కావ్యాలు బయల్వెడలినాయి. రఘువంశము : ఇది 19 సర్గల మహాకావ్యం. ఇందులో రఘువంశానికి" చెందిన 29 గురురాజుల కథ _ ఏడుగురు రాజుల కథ వి స్తృృతంగానూ ౨9 రాజుల కథ ఆతి సంక్షి ప్రంగానూ వర్ణింపబడింది. ఇది కాళిదాసుని (శవ్యకావ్యాల్లో ఆతు త్రమమైన కావ్యం. రూపక ములు-(1) మాలవికాగ్ని మ్మితము : ఇది ఐదు అంకాల నాటకం.. ఇందులో అగ్నిమి[తునికీ మాలవిక అనె ప్రచ్చన్న వేషంలో ఉన్న రాజకుమారికీ. మధ్య జరిగిన పణయగాథ క థావస్తువు, మౌర్య వంశీయుల్లో చివరివాడైన బృహ వళ (దథుజ్ణి రాజ్య భష్టునిచేస డీ. పూ. -150 [పాంతంలో అధికారంలో నికివచ్చిన పుష్య మిత్రుని కుమారుడు అగ్నిమిత్రుడు. కాళిదాసు ఈతనికి సమకాలికుడు ఆనికూడా- ఒక వాదం ఉంది. | జొళిదాస కవితా వైభవం ర్‌ .వ్మిక మోర్వుశీయము : ఇది పురూరవుడు అనే మహారాజుకూ ఊర్వశి అనే అప్పరసకూ మధ్య (పణయగాథను చితించే ఐదంకాల రూపకం. ఇది ఉపరూప కాలలో ఒక బైన [తోటకం అనే భేదానికి చెందుతుంది. అభిజ్ఞాన శాకుంతలము : ఇది [పపంచకంలోని మ హోకవుల్లో కాళిదాసుకు (ప్రశంసార్హ మైన స్థానాన్ని కల్పించిన నాటకం. ఏడంకాల ఈ నాటకంలో శకుంతలా దుష్యంతుల పణయగాథ అత్యద్భుతంగా చిత్రింపబడింది. ఈ నాటకంలో కాళి దాసుని |పతిభా విశషమూ, పరిపూర్ణ లోకానుభవమూ, శిల్పనిర్వహణచాతురీ, ఇవన్నీ (పత్యక్షంగా గోచరిస్తాయి. జర్మన్‌ మహాకవియెన గే నాటకాన్ని (ఆను వాద రూపంలో) చదివి అత్యానందంతో నాట్యంచేసి వేనోళ్ళ దాన్ని ఫొగడినాడనే విషయం సర్వలోక విదితం. రచనా[క్రమాన్నిపట్టి చూస్తే బుతుసంహార _ కుమారసంభవ - మాల వికాగ్ని మతములు, కాళిదాసు (పౌఢ వయసు్క్క_డై ఉన్న [పారంభ దశలలో రచించిన కావ్యాలై. ఉంటాయనీ, మేఘసందేశ _ వ్మికమోర్వశీయాలు - (పౌఢ వయన్కు_డై న కాళిదాసు రచనలనీ, రఘువంశ - అభిజ్ఞాన శాకుంతలాలు, ఆతడు పరిపూర్ణ లోకానుభవాన్ని సంతరించుకొని, జీవితానికి ఊ త్తమలక్యుమేది అనే విషయంమీద ఒక నిర్ణయానికివచ్చిన పరిణతవయస్సులో రచించిన రచనలై ఉంటాయనీ అనుకోవచ్చు. కాళిదాసు మన జాతీయకవి: మన దేశానికి కాళిదాసు జాతీయకవి. ఈ దేశానికిచెందిన అత్యు త్తమ సాంస్కృృతికాదర్శాలను తన కావ్యాల్లో ప పతిఫలింప చేయడంచేతనే ఈయన మన జాతీయకవిగా వర్ణింపబడుతున్నాడు. స క .తపశైైవ పావనాని మనీషిణామ్‌'” అని భగవద్గీతలో చెప్పిన యజ్ఞ-దాన-తప ములూ, త్యాగమూ అనే నాలుగు _సంభాల పైనా నిలబడిఉంది భారతీయ సంస్కృతి. వాస్తవానికి యజ్ఞ-దాన-తపస్సులు మూడింటిలోనూ త్యాగం అంతర్గతంగా కొంత గానో, గొప్పగానో ఉంటూనే ఉంటుంది. ఈ |పపంచంలోఉన్న అన్ని జీవరాసుల్లోనూ తానే అత్యు త్తముడననీ, అందుచే ఈ పపంచం ఆంతా తనకోసమే ఉద్దిష్టమై ఉందనీ మానవుడు అను కొంటూ ఉండవచ్చు. ఐతే తానూ ఇతర |పాణికోటికంటె ఏవిధంగా గొప్పవాడో అదేవిధంగా తనకంటదెకూడా అత్యధికమైన |[పభావాదులుకల ఇంకా మ్‌ కొన్ని 6 కాళిదాస కవితా వై భవం శకులుకూడా ఉన్నాయనీ, తన స్థూలదృష్టికి ఆ శక్తులు గోచరించనంత మాతం చేత వాటి ఉనికినే నిరాకరించడం అనేది మూర్థత్వం అవుతుందనీ మానవుడు. (గ్రహించాలి, ఆతి పరిమితమైన తన జ్ఞానానికి గోచరించినవాటిని మాతమే అంగీక రించడం, అలా గోచరించనివాటిని నిరాకరించడమూ అజ్ఞాన విలసితమే అవుతుంది. ఇలాంటి ఆజ్ఞానావరణం ంలోపడి కొట్టుకొంటున్నంతవర కూ మానవునికి ఈ అహం కారమూ, అప్పుడ ప్పుడు ఈ అహంకారం దెబ్బతింటూ ఉండడమూ, చివరకు తాను సర్వధా అశక్తుబ్ణనే భావం కలగడమూ అనివార్యాలే అవుతాయి, కొంతమంది మహో మేధావంతులై న కాంత, దష్టలు ఈ ఆజ్ఞానావృత మైన సంకుచిత దృష్టిని అతి[క మించి, ఒక లోకాతీతదృష్టిని సంపాదించుకొని మానవునిక య ఉఊ తమ [పభావంగల కొన్ని శక్తులు ఉన్నాయనీ, అవి సాకారాలైనా నిరాకారాలె నా, వాటి స్వరూప స్వభావాలు ఎలాఉన్నా ఈ (పపంచం నడకలో వాటి సహాకారం ఎంతైనా అవసరమనీ - మనకు వేనోళ్ళ చాటిఉన్నారు. మనకు వాళ్ళ సహకారం ఎంత అవసరమో వాళ్ళకి మన సహకారంకూడా అంత ఆవసరం, మానవుడు చిన్న చూపు. చూసే పశుపజ్యాదులన్నీ ఒక్కమారుగా కూడబలుక్కొని మానవునిపై నియమ. బద్ధంగా దాడిచేస్తే మానవుని మనుగడకే ఏ విధంగా ముప్పు వాటిల్లుతుందో, మాన వుల పూరి రి సహకారం లేకపోతే మనం దేవతలనే వాళ్ళగతికూడా అంతే. వీరి. ఇరువురిమధ్యా ఉండవలసిన సహకారమే యజ్ఞం అనేది. మానవుడు కొంత త్యాగం అలవరచుకొని, కృతజ్ఞతా బుద్ధితోటీ, క ర్రవ్యతా జ్ఞానంతో టీ ఈ సంచవిధ యజ్ఞాలు చేయాలి. దేవతల సంతోషానికే చేసే పూజా వురస్కారాదులు దేవయజ్ఞం. తమ వంశంలోని పూర్వీకులను స్మరిస్తూ, వారిని కృతజ్ఞతా భావంతో శాద్దాదులద్వారా పూజిస్తూ, సతృంతానం కని వంశం నిల పెట్టడం అనేది వతృయజ్ఞం. సాటి మాన వులయెడ | పేమభావంతో వారికి యధాశక్తిగా అన్నాది దానంచేత సహాయం చేయడం మనుష్య యజ్ఞం. మనుష్యుల విషయంలోనేకాదు,. పశుపజ్యూదుల న యంలోకూడా [పేమభావం చూపుతూ వాటికి ఆహారాదులు అందచేయడం భూత యజ్ఞం. మనకు "క విజ్ఞానాన్ని అందచేసిన (ప్రాచీనులై న మహా మేధావుల, విషయంలో గౌరవ భావంతో, వారు అందజేసిన విద్య నశించిపోకుండా దాన్ని కాపాడుకోవడం బుషియజ్ఞం. ఈ ఐదు విధాలైన యజ్ఞాలకీ, వాటి విధాన విశే షాలకీ అన్నింటికీకూడా సామూహిక మైన పే పురు 'యజ్ఞం' అనేది, (పతిఫలా అత లేకుండా ఇతరులకు యధాశక్తిగా ధన-అన్న - వస్తాదులు ఇవ్వడం దానం. తికరణ. శుద్ధిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ భోగాలకై అటూ ఇటూ పరుగెత్తుతూన్న కాళిదాస కవితా వె భవం 7 ఇం[దియాల్ని వశంలో ఉంచుకోవడమే తపస్సు. అరణ్యాలకువెళ్ళి ముక్కుమూసు కొని కూర్చోవడం ఒక్కటే తపస్సుకాదు. వసిష్ట కణ్వాదులు అరణ్యాల్లో ఉన్న ఆశ్రమాల్లో నివసిస్తూ తపస్సు చేస్తుంటే దిలీప దుష్యంతాదులు రాజ్యాధికారం అనే ఆశ్రమంలో ఉండి తపస్సుచేస్తూన్న మవో తపళ్ళాలులు. అని వర్ణిస్తాడు కాళిదాను. ఇది క్లుప్తంగా యజ్ఞదాన తపస్సుల స్వరూపం. వాటి అన్నింటిలోనూ పైన చెప్పి నట్టుగా త్యాగం ఇమిడియే ఉంది. ఐతే క్రమంగా వైరాగ్యం అలవరచుకొని, ఇత రుల నిర్భంధంతో పనిలేకుండా స్యయంగానే అధికారాదుల్నీ, భోగభాగ్యాల్నీ విడిచిపెట్టడం త్యాగం. భారతీయ సంస్కృృతికిచెందిన ఈ నాలుగు సూ|త్రాల్నీ, చకగాగా, బోధిస్తున్నట్లు తెలియకుండా బోధించిన మహాకవి కాళిదాసువంటివాడు మరొకరు ఎవరూ లేరంటే అతిశయో క్రికాదు. అందుచేతనే ఆతడు భారతీయుల జొతీయక వి అయినాడు. కాళిదాను మహాకవి : కవిత్వం అనేది ఎంతో [పయత్నంచేసి సాధించ వలసిన కళ. ఏదో ఒకటి చెప్పడం కవిత్వం కాదు. చెప్పే విధానంలో ఉంటుంది 'కవిత్యం' అంతా (పతీ కళకూ పరమ [పయోజనం: ఆనందమే ఐతే, క విత్వాకి కూడా పరమ పయోజనం అదే. కావ్యానికి కీర్తుపదెశాదులు ఎన్ని |పయోజకాలు ఉన్నాయని చెప్పినా, పరమపయోజనం మ్మాతం ఆనందమే అని ఆలంకారిక మూర్తన్యుడై న అభినవగు ఫప్రుడు స్పష్టంగా ధ్యన్యాలోకాలోచనంలో చెప్పిఉన్నాడు-” తత క వేసావత్కీర్య్యాపి పీతిరేవ సంపాద్యా me శోతృణాంచ వ్యుత్పత్తి పికీ యాద్యపి స్తః, ,.తధాపి తత పీతిరేవ (పధానమ్‌. అన్యథా [పభుసంమితేభ్యః వేదాదిభ్యః మిత్ర సంమితేభ్యశ్చతిహాసాదిభ్యః వ్యుత్పత్తి హేతుభ్యః కోస్య కావ్య రూపస్య వ్యుత్పత్తి హేతోర్జాయా సంమితత్వ లక్షణో విశేష ఇతి (పాధాన్యెన _ ఆనంద ఏవోక్తః _లోచనము (పధ మోర్ట్యోతము). దశరూపకకర్త ఇంకొక య్ఞడుగు ముందుకు వేసి _ “వ్యుత్ప త్తికోసం ఇతిహాసాదులు చదివినట్టుగా. నాట కాదుల్ని కూడా కేవలం వ్యుత్ప త్తికోసం మాత్రమే ఎవడు చదువుకొంటాడో, మాధుర్య విముఖుడై న ఆమహానుభువునికి ఒక నమస్కారము” ఆని అంటాడు. “ఆనంద నిఃష్యందిషు రూపకేషు వ్యుత్పత్తిమాత్రం ఫలమ।త్రలిప్పుః యో పేతిహాసాదివదాహ సాధా ససై్మైనమః స్వాదుపరాజగాయ . పార్యంతికంగా ఉపదేశాదిఫలంఉంటే ఉండవచ్చు; |పధానఫలం మాతం ఆనందమే అని మన ఆలంకారికుల అభ్మిపాయం. ఇందుకు మనకు మామూలుగా అలవాటులో ఎన్నో విషయాలు ఉదాహరణంగా తీసికోవచ్చు. ఈనాడు అందరూ సినీమాలకి వెడుతున్నారు. ఎందుకు ? వినోదం కోసమా విజ్ఞానం కోసమా ? కొంత విజ్ఞానం కూడా కలిగితే అభ్యంతరం లేదు కాని, (పధానాంగా వినోదంకోనమే వెడుతున్నా రని సమాధానం వస్తుంది. కేవలం విజ్ఞానంకోసం ఆయితే మిగిలిన సిన్నీ మాలన్నీ పోయి డాక్యుమెంటరీలు మాతమే [ప్రచారంలో ఉండవలసి వస్తుంది. కావ్యం విషయంలో కూడా అంతే, ఈ విధంగా ప్రధాన (పయోజనమైన ఆనందాన్ని కూర్చా లంటే కవి ఎంతో సావధాన చి తంతో కావ్యాన్ని వాయాలి. క ధాకథనంలోనూ, భావావిష్క_రణంలోనూ, రసనిర్వహణంలోనూ, ఆయా సన్ని వేశాదులకు ఉపయో గించే పదాల్ని ఏర్చికొర్చు కోవడంలోనూ, ఆవళ్యకతానుసారంగా నృత్య సంగీతం ఆలేఖ్యాది కళల్నీ ఇతర శాస్తా9ల్సీ (ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపయోగించు కోవడంలోనూ ఆతడు సిద్ధహస్తుడై ఉండాలి . అందుచేతనే అతి పాచీనాలంకారికు డైన భామహుడు - “కావ్యంలో ఉపయోగానికి రాని శాస్త్రం కాని, శిల్పంకాని, కళకాని, విద్యకాని లేదు; కవి నెత్తిమీద ఎంతభారం ఉన్నది! “నతచ్చా స్ర్రంన తచ్చిల్పం నసావిద్యానసా కలా జాయతే యాన్న కావ్యాంగం అహోభారోమహాన్‌ కచేః” అంటాడు. ఇంతభారం మోయగలిగినవాడే మహాకవి, అల్హా కాదు నేను ఏదో ఉపదేశం ఇవ్యడంకోసం కవిత్వం (వాస్తున్నానంటే ఆ ఆ వా సేదాంట్లో పె లక్షణా లుంపే అది కావ్యం అనడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు లేకపోతే మాతం దానికి కావ్యం అనే పేరు కాకుండా శాననం లేదా శాస్త్రం అనీ; త దదయితకు 'శాన్ర్రీ' అనే పేరుపెట్టుకోవడం మంచిది. అందుచేతనే ఉపదేశంకోసం బయలు దేరిన ఛందోబద్ధమైన మనుస్మృతిని మనుస్మృతి మహాకావ్యం అని ' ఎవరూ అనరు. ఇది కావ్యము అని చెప్పడానికి ఒక్క పరీక్ష ఏమిటంటే ఒక కావ్యంలో నున్న కధలో కాని, అందులో గోచరించి ఉపదేశంలో కాని [పామాణ్యబుద్ధి ఉన్నా లేకపోయినా కావ్యంలో ఉన్న కవితా సౌందర్యం పఠితను తల ఊ పేటట్లు చేయాలి. అది నిజమెన కావ్యం. కొంతమందికి “పారడైస్‌ లాస్టు సులో ఉన్న కథ లోనూ, తదుపదేశంలోనూ విశ్వాసం లేకపోవచ్చు. కొందరికి త రఘు వంశాది కథల్లోనూ, వాటి ఉ పదేశాల్డోనూ [పామాణ్య బుద్ధి లేకపోవచ్చు. ఐనా వాటిలో ఉన్న కవితాసౌ ందర్యానికి ముగ్గుడు కాకుండా ఏ సహృదయుడూ ఉండ లేడు. అందుచేత వాటికి కావ్యత్వం శందనడంతో సందేహం లేదు. కాళిదాస కవితా వె భవం g ఈ దృష్టితో చూస్తే వివిధ రసపరిపోషణలోనూ, రసానుగుణ రచన లోనూ, ఉపమాద్యలంకార [ప్రయోగంలోనూ, కథా సంవిధానంలోనూ, సమయాను గుణంగా సంగీత నాట్య చితక ళాదుల్ని ఉపయోగించుకోవడంలోనూ, (పసన్న మధురమైన రచన సాగించడంలోనూ, కాళిదాసుకు కాళిదాసే సాటి. ఒక మహాకవి యొక్క గొప్పతనంఅంతా తాను ఏ విషయాన్ని పఠితలకు ఉపదేశించాలని అనుకుం టాడో దాన్ని ఉపదేశిస్తున్నట్టు తెలియకుండా ఉపదేశించడంలోనే ఉంటుంది. అంటే మహాకవి కవితాసొందర్యం అనే అందమైన |పావరణంలో ఆ ఉపదేశాన్ని మన కంద చేస్తాడు. ఆ దృష్టితో చూ స్తేకూడా ఆనందవర్థనుడు చెప్పినట్లు మహాకవులని చెప్పకలిగిన ఐదారుగురులో కాళిదాను గౌరవార్డమైన స్థానాన్నిని తగిఉన్నాడు. కాళిదాను శివభక్తుడు : వైదికధర్మ (శద్ధాపవై న కాళిదాసు శివకేశవులకు అభేదాన్నీ, సమగౌరవాన్నీ ఇచ్చే సమబుద్ధి కలవాడుగా గోచరించినా [ప్రధానంగా శివభక్తుడుగా కనిపిస్తాడు. ఇందుకు ఇతనిపేరే కొంతవరకు తార్కా.ణంగా తీసికో వచ్చు. పెన పేర్కొన్న ఏడు కావ్యాలలో బుతుసంహార - కుమారసంభవ - మేఘ సందేశాల పారంభంలో (పార్థనా శ్లోకాలు లేవు. వాటికో కుమారసంభవం పార్వతీపర మేశ్వర కథా వర్ణనాత్మక మె. థివుస విషయంలో (పసిద్ధంగా ఉన్న .దిగంబరత్వ శ్మ కానవాసిత్వాదుల్నిచూచి శె వేతరులుచే సే అధిషేపణకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో, ఆ ఆషేపణలేవో శివుని నోటితోటే చెప్పించి వాటికి సమా ధానం పార్వతిద్వారా చెప్పించడానికే పంచమసర్గలో పయత్నించాడా అని తోస్తుంది. రఘువంశంలో రాముణ్ణి కేవలం పురుషోత్రముణ్ణిగా కాక విష్ట్వవతారంగానే భావించి వర్ణించాడు కాళిదాసు, ఆందుచెత ఇది విష్ణువుపైకూడా ఈతనికిగల భక్తికి తార్కాణం. ఏీరిద్దరికీ భేదం ఏమీలేదని స్వయంగానే కుమారసంభవంలో చెప్పాడు కూడా. అయినా రంఘువంశ (వార్థనా కోకంలో పార్యతీ పరమేశ్వరులను .సుతించడం జరిగింది. మేఘసందేశంలో కూడా సమయం లభించినపుడల్లా పర మేశ్యరుణ్ణి స్తుతించాడు. మూడురూపకాల నాందీ క్లోకాల్సో'నూ ఈశ్వరుజ్ఞ స్తుతిం "చాడు. దీనీనిబట్టి శివకేశ వాదులకు ఆ భేదాన్ని అంగీకరించిన వాడె నా కాళిదాసుకు వెయ క్రికంగా శివునిమీద ఎక్కు_వభ క్తి ఉన్నట్టు స్పష్టం అవుతుంది. ఇంక కాళిదాసు కవితలోని సౌందర్యాన్ని కొంతవరకూ చూరకొందాం. బుతు సంహారము : ఈ కావ్యంలో నాయకుడు నాయికను సంబోధిస్తూ ఆయా బుతువుల్లో మార్చు చెందుతూన్న (పకృతి సౌందర్యాన్ని వర్ణించి చెపుతూ 10 కాళిదాస కవితా వై భవర- ' ఆయా కాలాల్లో యువతీ యువకులు వీ విధంగా సౌఖ్యాలు అనుభ వించ డానికి- వీలుగా ఉందో చెపుతాడు. ఈ విధంగా ఇందులో |పకృతిని చాలావరకూ ఉద్దీప. నంగా చిత్రించడం జరిగింది. ఇతర వర్ణనలుకూడా లేకపోలేదు. [గీష్మబుతువులో జనులు చం|దునిచే కడిగి వేయబడిన బికట్టుగల రాతు. లనూ, జలయం[త గృహాలనూ, చం దకాంతాది మణులనూ, సరసమైన చందనాన్ని సేవిస్తున్నారట. “నిశ్యాళకాంఠకక్ష్షత నీలరాజయః క్యచిద్విచితం జలయం[త మందిరమ్‌ మణి పకారాః సరసంచ చందనం శుచౌపియెః: యాన్తి జనస్య సేవ్యకామ్‌'” ( J 2y. ఈ [గ్రీష్మంలో సూర్యకిరణాల వేడికి తాళలేక, దప్పికొని, నీళ్ళకోసమె. వెదకుతూ, ఎండిపోయిన కంఠంనుండి కొన్ని జలబిందువులు పెకి రాలుస్తూ, (ముఖము తడుపుకొంటున్న) ఏనుగుల పక్కనే ఉన్న సింహాన్ని చూచికూడా' భయపడడం లేదట. థి £3 శుష్క. కంఠాహృత త శీకరాంభసో గభ స్తిఖిర్ధానుతుతోఒ నుతాపితాః వ ష్టోపహాతా జలార్థినో నదంతినః కేసరిజోపి బిభ్యతి” [ 15): f Ps (3/ 6A GG (రని ఖో శిశిర బుతువులో శ్రీలు తాంబూల = క స్తూర్యాది తీలపనే ఎ పుష్పమాలాదూ లను 'గహించి, ఆసవంతో ముఖపద్మాన్ని పరిమితం కలదాన్నిగా చేసికొని కాలా f- గురుధూపంలో సువానన కల్పించిన శయ్యాగృహంలోకి తొందర తొందరగా (పవేోస్తున్నారట. వీట గృహే వాత తాంబూల విలేపన [సజః సుఖాసవామోదిత వ క్షపంజాః [ప్రకామకాలాగురు ధూపవాసితం విశ న్తి శయ్యా స్రగృ్యహముత్యుకాః స్రీయః: (5-5)... వృకాల న్నీ పువ్వులతో నిండి ఉంటాయి. జలాశయాలు పద్యాలలో నిండి - ఉంటాయి. స్రీలు కామినులై ఉంటారు. వాయువు సుగంధభరితమై ఉంటుంది. ' సాయం సమయాలు సుఖ|పదంగా ఉంటాయి. పగళ్ళుకూడా రమ్యంగానే: ఉంటాయి. ఈ విధంగా వసంత బుతువులో (పకృతి ఆంతా మనోహరంగానే: ఉంటుందట. కాళిదాస కవితా వైభవం 11 ““దుమాః సపుష్పాః సలిలం సపద్మ న్రాయః సకామాః పవనః సుగనిః సా ధ సుఖాః|పదోషాః దివసాశ్చర మ్యాః సర్యం|పియే చారుతరం వసనే BD (6 రా ళ్‌ బహుగుణరమణీయో యోషితాం చి త్తహారీ పరిణత బహుళాలి వ్యాకుల [గామసీమా సతతమతి మనోజ్ఞః కొంచ మాలా పరీతః (పదిశతు హిమయు కః కాలఏషః నుఖంతః “*అనేక గుణములతో సుందరముగా ఉన్నదీ, శ్రీల మనస్సు పండిన వరిచేలతో నిండిన [గొామసీమలు కలదీ, రోజంతా మనోహరంగానే [కౌంచపక్షుల పంక్తులతో వ్యాప్రమెనది, మంచుతో నిండినదీ అయిన ఈ హేమంత బుతువు మీ అందరికీ సుఖము ఇచ్చుగాకః"” (14.18), లను ఆకర్షించెది, కుమార సంభవము : ఈ మహాకావ్యం, భారతదేశాన్ని రక్షించే రక్షక భటుడువలె ఉత్తర సీమాంతంలో నిలిచిఉన్న హిమవత్పర్వతముయొక్క- వ (ప్రారంభం అవుతుంది. అస్తు త్తరస్యాం దిశి దేవతాత్మా హిమలయానామ నగాధిరాజః పూర్వాపరే వారి నిధీవిగాహ్య స్థిధితః పృథివ్యా ఇవ మానదండః'ి ” (11) “తూర్పుసము[దంనుండి పశ్చిమసము[దంవరకూ వ్యాపించి భూమినికొలిచే నమూన దండమా అన్నట్లు, ఉత్తర దిక్కున హిమాలయ మనే పరత రాజు ఉన్నా'డి ఇతనికి స్థూలంగా కనిపించే శిలారూప శరీరమే కాకుండా తదధిష్టాన భూతమైన దేవతామూ ర్తికూడా ఒకటి ఉన్నది". లో €. fy శ? హిమవంతుడు “మేనా” అనేభార్యను వివాహముడినాడు. ఆమెయందు ఆత నికి మైనాకుడనే పుత్రుడు జన్మించినాడు. దక్షుని కుమా ర్తెయెన సతీదేవి తన భ రయెన శివుని తండి అవమానించడంచేత దుఃఖించి, ఆ దేహాన్ని చాలించి మేనక యందు పార్వతిగా జన్మించింది. “కుమార్తెగా జన్మించిన ఆమెతో హిమవంతుడు, కాంతితోకూడిన జ్వాలతో దీపమువఠలె, ఆకాశ గంగా పవాహముచే స్వర్గమార్గము వలె, సంస్కార సంపన్నమైన వాక్కుతో పండితుడువలె పవి! తీకృతుడై నాడు; అలంకృతుడై నాడు”. | 12 కాళిదాస కవితా వై భవం “'పభామహత్యా శిఖయేవదీపః |తిమార్గయేవ ఆదివస్య మార్గః సంస్కారవత్యేవ గిరా మనీషీ తయా సపూతశ్చ విభూషితశళ్చ' *.(1 28) క్రమంగా ఆమెకు యొౌవనోదయం అయింది. “నవయొవనంచేత స్పష్ట మైన అవయవ విభాగంకలదై అన్యూనానతి రిక్రమైన (పమాణాలుగల ఆమె శరీ రము, కుంచెతో రంగులువేసి తీర్చిదిద్ధిన చిత్తరువువలె, సూర్యకిరణ స్పర్శచే విక సేంచిన పద్మమువలె శోభించినది”'. ““ఉస్మీలితం తూలిక మేవ చి[తం సూర్యంశుఖీర్భిన్న మివార వినమ్‌ బభూవత స్యా శ్చతుర స్రకో భివపుర్వి భక్తం నవ హవన క? (1.82). ఒకనాడు నారదుడు వచ్చి “ఈమె శివుని అర్థాంగి కాబోతుందని హిమ వంతునితో చెపుతాడు. అందుచేత హిమవంతుడు మరొక వివాహ పయత్నం ఎమీ చేయలేదు. “శివుడువచ్చి తనను కోరకముందే ఈమెను అయనకు (పతి పాదించడానికి కూడా వెనుకాడినాడు. తమ కోరికను ఇతరులు మన్నిస్తారో _ మన్నించరో అనే సందేహంచేత సత్పురుషులు తమకిష్టమైన విషయాల్లో కూడా కౌదాసీన్యాన్ని వహించి ఉంటారు", “'ఆయాచితారం నహిదేవదేవ మ, దిః సుతాంగాహ యితుం శశాక అభ్యర్థనా భంగభయేన సాధుర్మాధ్యస్థ్య మిషైప్యవలంబితేఒ ర్టే” (1.51) శివుడు సతీవయోగంతో వై రాగ్యంపొంది హిమాలయ శిఖరాలు చేరి తపస్సు చేసుకొంటూ ఉంటాడు. ఆయనకు పరిచర్యలు చేయడానికె హిమవంతుడు సఖీ సమేతయెన పార్వతిని ఆయన అశమంలో ఉంచుతాడు “స్రీ సన్నిధానం తప స్పుకు అంతరాయకరమైనా శివుడు ఆమె శుకూషను అంగీకరించాడు. ఎవరి మనస్సులు వికారం పొందడానికి తగు కారణాలు ఉన్నా వికారం చెందవో వారే కదా ధీరచిత్తులు *'’. క or పత్యర్థి భూతామపి తాం సమాధిః శు హషమాణాం గిరిశోనుమేనీ. వికారహేతౌ సతి వికియ న్లే యెషాం నచేతాంసి తవీవధీరా ౪ (1.59). (ద్వితీయనర్గ) ఇంతలో [బహ్మవల్ణ వరాలుపొంది, ముల్లోకాలనీ బాధిస్తూన్న తారకాసురుణ్ణి సంహరించడానికి ఉపాయం చెప్పమని కోరుతూ దేవతలందరూ [బహ్మదగ్గరకు వెడతారు. “ఇంధదాదిదేవతలు ఆ తారకుని అన్ముగహంకోసం కాళిదాస కవితా వైభవం 19: ఉపాయనదా నాదులతో ఎంత [పయత్నంచేసినా రోజురోజుకూ వాని ఈ దౌష్ట్యం పెరిగి పోతున్నది కాని తగ్గడంలేదట. దుష్షుడు శమించాలంటే ఆతనికి (పత్యప. కారం చేయాలి తప్ప ఉపకారం చేసి [పయోజనం లేదుకదా ? అని విన్న విస్తాడు. బృహస్పతి (బ్రహ్మతో. “ఇత మారాధ్యమానోపి క్రిశ్నాతి భువన త్రయమ్‌ శామ్యేత్పత్య పకారేణ నోపకారేణ దుర్గనః'' (2.40). దేవలతల |ప్రార్థనవిని |బ్రహ్మ దేవుడు - “నా వరాలవల్ల పైకివచ్చిన ఈ తారకుణ్ణినేనే నింపచేయడం న్యాయంకాదు చేత్తో పెంచిన విషవృక్షాన్నైనా తన. చేత్తోటే పెరికివేయడం న్యాయం కాదుకదా!” అంటాడు. “ఇత; ర పా ప్రిశ్రీర్నేత 5 వార్హతి క్షయమ్‌ విషవృక్ష్ష పి సంవర్థ్య స్వయం చేత్తా మసాం[పతమ్‌” (2.55). శివునికి పార్యతియందు జన్మించిన కుమారుడు మాత్రమే ఆ అనురుణ్ణి చంప కలుగుతాడు. అందుచేత శివునికి పార్వతిపె అనురాగం కలిగే (పయత్నం: చెయ్యండి ఆని ఉపదేశించి, వారిని పంవివేసాడు. దానికి తగినవ్య క్రి మన్మథుడే. అన్న ఉద్దేశ్యంతో దే వేం[దుడు ఆతన్ని స్మరించ గాదే ఆతడు రతీవస న్తస మేతుడై. (పత్యక్ష మౌతాడు. (పస్తుతం అతనితో పని ఉండడంచేత “దేవెందుని కళ్ళస్ని ఒక్కమారుగా ఆ మన్మథునిమీదనే |పసరించాయట. అధికారులు ఏదోవిధంగా" వారి ప్రయోజనాలను సాధించుకోవడంకోసమే |పయత్నిస్తారు. అందుచేత ఆయా" ఆ|శితులపై వారికి కలిగే అను[గహం అస్థిరంగానె ఉంటుంది.” “తస్మిన్‌ మఘోనశ్రి దళాన్విహాయ సహస్ర్రమక్షాం యుగపత్పపాత పయోజనా పేక్షితయా [పభుణాం [పాయశ్చలం గౌరవమా శితెషు” (8. 1): తనపై దేవేం|దుడు చూపించిన ఆదరాతిశయానికి ఉప్పొంగిపోయి మన్య థుడు - “నీకు ఏమి పని కావాలో చెప్పు; నాకు సాధ్యంకాని పనిఅంటూలేదు” అని ఆంటూ “నాకున్న ఆయుధాలల్లో పుష్పాలే ఆయినా నీదయవల్ల పినాకంచేత పట్టిన. శివుజ్జికూడా లొంగదీసే శక్తి నాకుంది” అంటాడు. “తవ (పసాదాత్యూను మాయుధోహి సహాయమేకం మధుమే వలద్ధ్వా. కుర్యాం హరస్యాపి పినాకపాణె ర్థార్యచ్యుతిం కెమమ ధన్వినోఒన్నే” 14 కాళిదాస కవితా వై భవం అంతవరకూ కాలిమీద కాలువేసికొని మన్మథుని మాటలు ఆలకిస్తున్న దేవేందుడు తొడమీద ఉన్న రెండవకాలు పాద పీఠంమీద ఉంచి, “అధథోరుదీశాదవతార్య పాదమా(క్రా[ని సంఖావిత పాదవీఠమ్‌ సంకల్సితార్థి వివృతాత్మశ క్రి మాఖండలః కామమిదం బభాషే?” (8.11) “ పస్తుతం నాకు కావలసినది అదే. శివునికి పార్వతిపై (పేమ కలిగేటట్టు చెయ్యి” అని చెప్పి పంపివేస్తాడు. ఆ కార్యాన్ని సాధించడానికి శివుడు తపస్సు చేసే ఆశ్రమం చేరుకుంటాడు మన్మథుడు. అతనికి సహాయంచేయడానికి వసం. తుడు విజృంభించడంతో వృష్షాలన్నీ పువ్చిస్తాయి. కర్ణికారపుష్పం ఎంతో అందంగా ఉన్నా 'దీనికి నువానన కూడా ఉంటే ఎంతబాగుంటుంది అని అనిపిస్తుంది. (బహ్మసాధారణంగా అన్ని గుణాల్నీ ఒకచోట ఉంచడు కదా ?”. “వర్ణ పకర్ణే సతికర్షి కారం దునోతి నిర్గంధతయాస్మ చేతః పాయేణ సామ, గ్యవిధౌ గుకానాం పరాజు నల విశ్వసృజః (పవృ తిః ఈ వసంతావిర్భావంతో పశుపజ్యాదుల్లోకూడా మన్మథ వికారాలు ఆవిర్భవించాయట. “తుమ్మెద [పియురాలితోకలిసి ఒకే కుసు మపాత్రలో మధువును ఆస్వాదిస్తూన్న దటి, స్పర్శ సుఖంచేత కళ్ళు మూసుకొని నిలబడిఉన్న ఆడలేడి వంటిమీద మగ లేడి కొమ్ముతో గోకుతూందట.'' కుసుమైకపా తే పహ, ప్రియాం స్వామనువ ర్రమానః Se అచ న రు ని మీలితాకత్షీం మృగీ మకండూయత కృష్ణసారః”” (9-86) ఆ ఆశ్రమంలో అత్యుత్సాహంతో, రతిద్వితీ యడుడె ధనుష్టంకారం వేసుకొంటూ మన్మథుడు ముందుకు సొగుతాడు. అంతలో ఎదుట సమాధి ధి స్థితిలోఉన్న + శివుడు కనబడతాడు. ఇక్కడ ఏడు శొకాల్లో కాళిదానుచేసిన శివన సమాధిస్థిత శవవర్ణనం ఆత్యద్భుతమైనది. ఆతనికిగల యోగళాస్తాభ్యాస పరిచయాన్ని వ్య క్రీకరిస్తుంది. ఈ శ్లోకాలు చదువుతూ మననం చేసుకుంటే ధ్యానము దలోఉన్న పరమశివుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. ఆ శివుణ్ణి చూడగానే మన్మథుని ఒళ్ళు జల్లు మంది. చేతిలోంచి ధనస్సు జారిపోయింది. ఇంతలో శివునికి పుష్పాలు సమర్పిం చడంకోసం వస్తూన్న అతిలోక సుందరియైన పార్వతి కొంతదూరంలో కనబడింది కాస కవితా వైభవం 15 విడను చూడగానే మన్మథుని [ప్రాణం లేచివచ్చింది. ఆమె సమీపించేసరికి శివుడు ర నము[దలోంచి బాహ్యదృష్టిలోనికి వచ్చాడు. ఆమె సమర్పిస్తూన్న . పుష్పాలు క రిస్తూన్నాడు, ఇదీ సమయం అనుకొని మన్మధుడు బాణ [ప్రయోగం చేస్తాడు. నితో ఇదివరకు ఎన్నడూలేని మనోవికారం కలిగింది శివునికి. ఆయన నేత్రాలు ర్వతీ ముఖంపై తొటుపడ్డాయి. వెంటనే సద్దుకుంటాడు శివుడు. దీనికి ఏదో రణం ఉండిఉంటుంది. అని నలుమూలలా చూస్తాడు. ఒక మూల విల్లక్కు- పెట్టి ర్న మన్మథుడు కనిపిసాడు. మరుక్షణంలో తృతీయలోచనంలోంచి వచ్చిన స్వ మన్మథుణ్ణి భస్మంచేస్తుంది. ఇంక న్తీ సన్నిధానం మంచిదికాదనుకొని శివుడు ఏథి వారంగా అంతర్జానం అయిపోతాడు. ఇదంతా కొద్ది క్షణాల్లో జరిగిపోయింది. ఏ) మూర్చుపోయింది. ఈశ్యరునిపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న పార్వతి తన అన్నీ వమ్మె పోవడంతో శూన్యహృదయురాలై. ఇల్లు చేరుకుంటుంది. (చతుర్ధ ౦లో) రతి మూర్చలోంచి తేరుకొని భర్తకై అతి కరుణంగా విలపిస్తుంది. దెకి ఒక అశరీరవాణి శివుడు పార్వతిని వివాహమాడిన పిమ్మట నాభర్త 5 దుజ్జీవితుడౌతాడు'” అని చెప్పడంతో ఆమె ఊరడిల్లుళుంది. కేవల సౌందర్యంచేత శివుని మనస్సును ఆవర్డింప చేసుకోవడం అకక్యమనే (మాన్ని (గ్రహించిన పార్వతి తపస్సుచే తన కోరిక సాధించాలని నిశ్చయించు తుంది. తండిగారి అనుమతిపొంది, కాలాంతరంలో తన పేరుతో (పసి ౨టెన గౌరీ శిఖరంమీద తపస్సుచేస్తూ ఉంటుంది. “ఘోర తపస్సు చేస్తూన్న ఏను చూడడానికి ఎందరో మహామునులుకూడా వస్తూ ఉండేవారట. ధర్మ దుల విషయంలో వారు వయస్సుచేత చిన్న వారా, పెద్దవారా అనే పట్టింపు డవదుకదా ? చలు ““కృతాభి షేకాం పుతజాత వేదం సం త్వగుత్తరా సంగవతీ మదీతిసీమ్‌ దిదృక్షవస్తా మృషయోభ్యు పాగమన్న ధర్మవృద్ధేమవయః సమీక్ష్యతే”' (5-18) * కొంతకాలం గడచిన తరవాత శివుడు ఈమెను పరీక్షించడంకోసం [బహ్మచారి రలో వస్తాడు. ఈమె శివునికోసం తపస్సు చేస్తున్న ది అన్న విషయం తెలుసు ఆ శివుణ్ణి ఎన్ని విధాల దూషించడానికి వీలుందో అన్నివిధాల దూషిసాడు. ఏకి __ ““అతన్ని నీవు వివాహం చేనుకోవాలని అనుకోవడం శృళానంలోఉన్న 18 కాళిదాస కవితా వెభవరా . మధ్య హలానికి యాప స్తంభానికిచేసే వైదిక సంస్కారం చేయడం వంటిది” అంటాడు. “అపేక్ష్యతే సాధుజనేన వెదికే శృళాన హలస్య నయూప స్యత్కియా”” (6-68) ఈ శివదూషణం వినగానే పార్వతి మండిపడిపోతుంది. ““మహాత్ముల ఆచార్య వ్యవ హోరాదుల్లో ఉన్న రహస్యం సీవంటి మూడులకేం తెలుస్తుంది'” అంటుంది. '“అలోక సామాన్య మచింత్య హేతుకం ద్యిషన్తి మందాళ్చరితం మహాత్మనామ్‌ (6-75) “నివుని అలవాట్టన్నీ అమంగళకరములు అని అన్నావు: మంగళం ఎవరికి కావాలి ? ఆపదలు తొలిగిపోవాలనుకొనేవాళ్ల కే ఏవేవో కోరికలు సఫలం కావాలను - కునేవాళ్ళకే కావాలి. ఆందరి ఆపదలనీ తొలగించి రక్షించేవాడూ, కోరికలు లేని వాడూ ఆయిన శివునికి మంగళం ఎందుకు ?”* అని (ప్ని స్తుంది. ““విప[త్పతీకారసరేణ మంగలం నిషేవ్యతే భూతిసముత్సు కేనవా జగచ్చర ణ్యస్య నిరాశిషఃసతః కిమేఖిరాశోపహతాత్మవృ తిభిః'' (5-76) “Fs శివుణ్ణిగూర్చి ఏ విధంగా విన్నావో అదంతా నిజమే అనుకో. నాకు మాతం ఈయనమీద స్థిరమైన ,ప్రేమఉంది. ఒక వ్య క్రిమీద _పేమ ఏర్పడిందం కే యు | పేమించేవారికి ఆ వ్యక్తియొక్క. గుణదోషాలతో పనిలేదు’ అంటుంది. “అలం వివాదేన యథ్యాశుత స్త్యయా తథావిధసావద శేషమస్తుసః మమాత భావైకరసం మనః స్థితం అన కవన తిర్యచనీయ మీక్షతే”” (5-82) ఇదంతా విని ఆ కుహనా _బహ్మచారి ఇంకా ఏమో చెప్పబోయాడు. అది చూచి పార్వతి పక్కనున్న చెలిక తెతో - “ఇంకా ఏదో చెప్పాలని ఇతడు నోరు. మెదుపుతున్నాడు. “ఇతన్ని వారించు. మహాత్ముల్ని దూషించేవారికి ఎంత పాపమో ఆ దూషణ విన్నవాళ్ళ్శకుకూడా అంతే పాపం'' అంటుంది. “'నివార్యతామాళి కిమహ్యం యం వటుః పునర్వివక్షుః స్పురితోత్త తరాధరః నకేవలం be భాషతే శృణోతి తస్మాదపియః సపాపభాక్‌ ”” (5- -88) కాళిదాస కవితా వైభవం 1 “లేదా నేనే ఇక్కడినుంచి లేచిపోతాను' అని అంటూ ఆమె వెళ్ళిపోబోయింది. ఆంతలో శివుడు నిజస్వరూపందాల్చి “నన్ను నీ తపస్సుతో కొనుక్కొన్నావు. ఈనాడు మొదలు నేను నీకు దాసుజ్జి”” అని ఆంటూ చేయిపట్టుకొంటాడు. దానితో ఆమె తానుపడ్డ [శమ అంతా మరచిపోయిందట. నిజమే | పడ్డ! శ మకు ఫలితం లభించగానే మనిషి మళ్ళీ కొత్త మనిషి ఐపోతాడు.'’ “అద్య [పభృత్య వనతాంగి తవాస్మిదాసః క్రీత స్త పోఖిరతివాడిని చం|దమౌలే అహ్నాయసా నియమజం క్షమముత్స సర్హ శైషః ఫలేన హి పునర్నవతాం విధ కే.” (5-86) “నన్ను స్ట్‌ కిచ్చి వివాహం చేయవలసిందిగా మా తండిగారిని పార్థించు' అని పార్వతి చెప్పినమాట [ప్రకారం శివుడు ఆ పనిపై పంపడంకోసం సమర్థుల్ని స్మరిసాడు. వెంటనే వారూ వసారు. “వారి నందరినీ గౌరవభావంతో చూస్తూ శివుడు వారితోవచ్చిన అరుంధతికికూడా సమానమైన గౌరవం ఇసాడు. ఎందుచేత నంటే మహాత్ములు ఇతరులకు గౌరవం ఇచ్చేది వారి చరితమును పళ్టేకాని, వారిలో ఉన్న స్రీ పురుషత్వాదులను పట్టికాదు. “తామగౌరవ భేదేన మునీం శ్చాపశ్యరీశ్ణరః స్రీ పమానిత్య నాస్టైషా వృత్తంహి మహితం సతామ్‌'” (6-12) మహేశ్వరు డంతటివాడు తమను స్మరించడం అనేది తమకు ఎంతో గౌరవ [పదమైన విషయం అని శివునితో విన్నవిస్తూ సపర్షులు “పెద్దవాళ్ళు ఆదరాన్ని చూపించడాన్ని పట్టి ఎవరిమట్టుకు వారికి తమతమ గుణములపె విశ్వాసం కలుగు తుందికదా ?'' ఆని ఆంటారు. ““త్వత్సంభావిత మాత్మానం బహుమన్యామహే వయమ్‌ ప్రాయః ప్రత్యయ మాధత్తే స్వగుణేషూత్త మాదరః” (6.20) వసిష్ట మహర్షి (పక్కనున్న అరుంధతిని చూడడంతో శివునికి వివాహాభిలాష అధికమెనదట. ఎందుచేతనంటే - ఏ ధర్మకార్యం చేయాలన్నా ధర్మపత్నియేకదా కంకర చక “తద్దర్శనాద భూచ్చంభోర్ఫూయాన్‌ దారార్భమాదరః. [కియాణాం ఖలుధర్మ్యాణాం సత్పత్న్న్యో మూలకారణమ్‌”” (6-18) [2] 18 కాళిదాస కవితా వైభవం శివుడు సప్తర్టలతో “మీవంటి పెద్దలు నిశ్చయించిన వివాహ సంబంధాలు ఏలోటూ లేకుండా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఈ విషయంలో సహాయం చేయవలసిందిగా . కోరుతున్నాను” అంటాడు. “తామస్మదర్థి యుష్మాభిచితవ్యో హిమాలయ: వ్మికియాయై నకల్పనె సంబంధాః సదనుష్టతాః,” (6-29) వివాహ విషయాల్లో ఆడవారికి ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి అరుంధతి కూడా ఈ విషయంలో సహాయం చేయాలని కోరుతాడు. “ఆర్యాష్యరుంధతీ తృత వ్యాపారం కర్తు మర్హతి [పాయఖై వంవిదే కార్యే పురం ధీణాం (పగల్భతా” (6.82) ర సప్తర్షులు హిమవంతుని నగరమైన ఓ షధ్మిపస్థం చేరారు. ఆ పట్టణం అలకా పట్టణాన్ని మించిన ఐశ్వర్యంతో, స్వర్గంలోఉన్న జనాభా పెరిగిపోవడంచేత, కొంత జనాన్ని తరలించి వారికోసమై నిర్మించిన కొత శాఖానగరంలా ఉందట, ఇలా చేసిన నూతన నగర నిర్మాణానికి “ఆభిష్యందవ మానము” అని పేరు. “అలకామతి వాహైవ వసతిం వసుసంపదామ్‌ | స్వర్గాభిష్యంద వమనం కృత్వేవోప నివేశితమ్‌”' (6-87) హిమవంతుడు వారిని తగురీతిగా సత్క-రిసాడు. వారు తాము వచ్చిన [ప్రయోజ నాన్ని తెలుపుతూ “అర్థాన్ని శబ్దంతో కూర్చినట్టుగా ఆ శివుణ్ణి పార్వతిలో (ఆవినా భావ సంబంధం ఉండేటట్లుగా) కూర్చాము. మంచి భ ర్తచేతిలో ఉంచిన కుమా ర్రెను గూర్చి తం, డికేమీ విచారము ఉండదుకదా ?' అంటారు. “తమర్థమివ భారత్యా సుతయా యోక్తు మర్తసి అళోక్యాహి పితుః కన్యా సర్భ రృ |ప్రతిపాదితాః [6 79). ఈ పెళ్ళి మాటలు జరుగుతూండగా తండి పక్కనే కూర్చున్న పార్వతి తలవంచుకొని చేతిలో ఉన్న పద్మం రేకులు లెక్క. పెడుతుందట “ఏవం వాదిని దేవర్ష్వా పితురధోముఖీ లీలాకమల పుతాణి గణయామాస పార్వతీ" (6.84). హిమావంతునికి తన కుమార్తెను శివునికి ఇవ్వడం సర్వధా సమ్మతమే. అయినా కన్యా వివాహాదుల విషయంలో గృహస్థులు తమ భార్యల అభిమతం (ప్రకారమే నడవవలసి ఉండడంచేత, తన భార్యవైపు చూచినాడట, కాళిదాస కవితా వైభవం i9 “శెలః సంపూర్ణకామోపి మేనాముఖము దై క్షత [పాయేణగృహిణే నే త్రాః కన్యార్థిష కుటుంబినః” (6.85). ఆమెకూడా అంగీకరించడంతో వెంటనే ముహూర్త నిశ్చయం అయింది. ముహూర్తం రోజున వధువుకు మంగళ స్నానాదులు చేయించి ముత్తై దువలు ఆలం కరణం ఛేశారు. శివుడు సపరివారంగా వివాహానికై తరలివస్తున్నాడు. దేవత లందరూ ఒక రొక్యరేవచ్చి చేరుకుంటున్నారు. ఆనందీశ్యరుడు చూపగా ఆ దేవతలందరూ వినీతవేషాలతో శివునికి నమస్కరించారు. “ బహ్మనుచూచి శివుడు వచ్చావా అన్నట్లు తల ఊపాడు, విష్ణువుతో నాలుగుమాటలు మాట్లాడాడు. ఇం దుణ్ణిచూచి ఒక చిరునవ్వు నవ్వాడు. ఇతర దేవత లందరి వైపూ ఒకసారి మాచాడు, “కలన మూర్గ్నః శత షృతయోనిం వాచాహరిం వృతహణం స్మిలేన ఆలోకమ్మాతేణ సురానశేషాన్‌ సంభావయామాస యథా[పధానమ్‌” (7.46) ఐతే ““బహ్మ విష్ణు శివుల్లో ఉన్న ఈ తారతమ్యం వాస్తవంకాదు; ఒక్క. మూర్తియే మూడువిధాలుగా విభ కమైంది. ఒకప్పుడు శివుడు (పధానుడుగానూ మిగిలినవారు అపధానాలుగానూ, ఒకప్పుడు విష్ణువు |ప్రధానుడుగానూ మిగిలిన ఇద్దరూ ఆపధానులుగానూ, మరొకప్పుడు |బహ్మ పధానుడుగానో శివకేశవులు అ పధానులుగానూ [ప్రవర్తిస్తూ ఉండవచ్చు” అని చెపుతూ కాళిదాసు ఆయా దేవతల తారతమ్యాన్ని గూర్చి మనం కలహించుకోవలసిన పనిలేదని చక్కగా బోధిస్తాడు. “ఏకై వ మూర్తిర్విభిదే తిధా సా సామాన్యమేషాం [పథమావరత్వమ్‌ విష్ణోర్ల సస్యహరిః కదా ద్వేధాస్తావపి ధాతురాద్య్యౌ” (7.44) పార్వతీ పర మెశ్వరుల వివాహం ఆవుతుంది. రెండువేల సంవత్సరాల [క్రితం కాళిదాసు వర్ణించిన ఈ వివాహ ఫా పద్ధతియ ఈనాడు కూడా భారతీయుల్లో [ప్రచారంలో ఉంది, నవజ రులు ఊరేగుతున్న ప్పుడు వారిని చూడాలనే జౌత్సుక్యంతో (పాసాద గవాక్షాలదగ్గర గుమిగూడిన యువతుల చేష్టలూ వాది సంభాషణా అత్యద్భుతంగా వర్ణింపబడ్డాయి. ఈ వివాహఘట్టాన్నంతా కాళిదాసు మళ్లీ ఇందుమతీ ఆజవివాహ సందర్భంలో యథాతధంగా (పవెశ పెట్టినాడం టె దీన్ని పట్టి ఆయనకూ గృహస్థ 90 కాళిదాస కివితా వైభః జీవనంమీదా దానికి సంబంధించిన వినోదోత్సాహాల మీదఉన్న ఆస్థి ఎంతటి, తెలుస్తుంది. ఈ వివాహం ఆయిన తరువాత ఆకాశవాణి చెప్పిన విధంగా మః థుడు వునరుజ్జీవితుడయ్యాడు. ఇపుడు మన్మథుడు తనపై బాణపయోగం చేసి ఏమీ అభ్యంతరంలేదని శివుడు అనుమతించాడు. తత్పలితంగా పార్వతీ పరమే; రులు చేసిన వివిధ భోగాలవర్ణన ఎనిమిదవ సర్గలో చేయబడింది. మేఘ దూతము : ఉత్తమకావ్యాన్ని చదివి ఆస్వాదించడానికి కొని పద్ధతులున్నాయి. ఏదో ఒక పురాణంచదివినట్టు శ్రీఘంగా చదివినా, నవల, క? మొదలై నవి చదివినట్టు మౌనపఠనం (Silent reading) చేసినా ఆ కావ్యంలో సౌందర్యాన్ని ఆస్వాదించలేము. మధురమైన పదార్థాన్ని కొంచెం కొంచెం ఆ గిస్తూ దానిలోని రుచిని ఆస్వాదించినట్టుగా కవితా సౌందర్యాన్ని ఆస్వాదించడాని [పయత్నించాలి. కాదంబరివంటి గద్యకావ్యాలె నా, తదితరాలై న పద్యకావ్యాలై ; ఈ విధంగానే చదివి ఆనందించాలి. History of the Decline and fall « The Roman Empire’ అనే గద్యచరితకావ్యం వాసిన గిబ్బన్‌ కవి ఈ (గంధ (వాసినపుడు ఒకక వాక్యం; వాసి, తరువాత ఆ వాక్యం నాలుగై దుసాః చదువుకొని అది చెవికి ఏమాత్రం ఇంపుగా లేదని తోచినా దాన్ని కొర్చేని మ! వాక్యం [వా సేవాడట. గద్యకావ్యం విషయమే ఇలా ఉన్నై యితే పద్యకావ్య విషయములోనూ, ముఖ్యంగా మందా[కాంతంవంబి బరువైన ఓకే వృ త్రం (వాసిన మేఘసందేశంవంటి భావ[పధానమైన కావ్యం విషయంలోనూ వేరు? చెప్పనక్కరలేదు ఇందులోని (ప్రతి ఒక్క. శ్లోకమూ ఒక రసగుళక. దాని ముందుగా పెకి చదువుకొని శబ్దగుంఫనా, అర్థ గాంభీర్యమూ, రసనిర్యహణా మొ: లైన విషయాలన్నీ జాగ ర్తగా పరిశీలించి ఆస్వాదించాలి. ఆంతే కాని [గంధ సమీ _ానసేవాడల్లా ఒక గుక్కలో 120 శ్లోకాలూ చదివేసి, ఒ కేన్స తం ఉపయోగిం; డంచేత కొంచెం మోనాటనస్‌గా ఉంది అనడం సహృదయత్వానికి పరిచాయక కాజాలదు. “కుబేరుని శాపంవల్ట కలిగిన |ప్రియావిరహంతో బాధపడుతూన్న ఒ యక్షుడు రామగిర్యా శమంలో (మధ్య పదెశ [ప్రాంతంలోని రామటెక్‌; ఉత్త పదేశంలోని చిత్రకూటం కాదు) కాలక్షేపం చేస్తూఉంటాడు,”' ఆన్న వస్తుని శంతో ఈ కావ్యం పారంభం అవుతుంది. ఆషాఢ [పథమదివసాన పర్వతళశి, రంపై | వెలాడుచున్న మెఘున్ని చూడ్డంతో విరహభాధ ఎక్కువై తనవ కాళిదాస కవితా వైభవం 21 వయురాలుకూడా విరహంలో బాధపడుతుంటుంది కాబట్టి ఆమెకు తన కేమవార్త పంపి ఊరడించాలనే అధి పాయం కలిగింది ఆతనికి ఆపని చేయడానికి కూడా అమేఘుళ్లే (పార్థించాలని నిర్ణయించుకొని ఆతని ఆభిముఖ్యం సంపాదించుకోవడం కోసం పుష్పాలతో పూజించి, ఆతని అభిజాత్యాదులను స్తు స్తుతిస్తాడు అలకాపట్టణంలో ఉన్న తన భార్యకొక , సందేశం ఆందచేయమని (ప్రార్థిస్తాడు. “ఆమె సీక్రు వదిన వంటిది. నా రాకకై రోజులు లెక్క పెట్టుకొంటూ ఉండే ఆమెను నువ్వు తప్ప కుండా చూడకలుగుతావు. శ్రీం హృదయం పుష్పంవలె బాలసుకుమారమైనదే. అయినా ఆశ అనే తొడిమి దాన్ని రాలిపోకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది"; అంటాడు. “తాం చావశ్యం దివసగణనా తత్సరా మేక పత్నీం మవ్యాపన్నా మహిహతగ తిర్ద9క్ష్యసి భాతృజాయామ్‌ ఆశాబనః కుసువసదృశః [పాయశో హ్యంగనానాం సద్యఃపాతి పణయం విపయోగే రుణద్ధీ” (1-9) ఈ విధంగా ముందు (పార్థించి రామగిరినుంచి అలకాపట్టణం చేరవలసిన మార్గం సవిస్తరంగా వర్ణించి చెపుతూ ఆ మార్గమధ్యంలో ఏయే విచితవిషయాలు కనబడితాయో, మేఘుడు ఎక్కడ ఏవిధంగా ఆనందం అనుభవిస్తూ. మార్ల| శమ తెలియకుండా [ప్రయాణం చేయాలో చెపుతాడు. మేఘుడు అలకాపట్టణం చేరే లోపుగా, పర్యాతాలై తేనేం, నదులై తేనేం, దేశాలై తేనేం మొత్తం ఇరవై నాలుగింటిని వర్ణించాడు కాళిదాను. ఈ వర్ణనం మరొక కవిచేతిలో పడిఉన్న ్టై తే రసవిహీన మైన జాబితాగా ఉండేది. కాళిదాసు (పతీదానియందూ ఏదో ఒక అపూర్వ సౌందర్యాన్ని చూపిస్తూ అతిమనోహరంగా వర్ణించాడు. నస్యసమృద్ధికి హేతు భూతుడె న మేఘునికోనం ఎదురుచూస్తున్న ప్రీలుగల జనపదాలూ, గూళ్ళుకట్టు కొనే కాకులతో నిండిన |గామబైత్యాలు వర్షం కురవగానే పులకరించినట్లుగా చెట్టు చేమలతో నిండిన పర్యతాలూ, పరవళ్టు తొక్కుతో [ప్రవహించే నదులూ, ఇలా ఎన్నో [పాకృతిక దృశ్యాలు స్వాభావికంగానూ, మానవధర్మరూపణంతో కూడా మన కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తాడు. ఉజ్జయిని మేఘుడు [1పయాణంచేసే దారిలో లేదు. jr సే "తన నివాసనగరం మేఘునికి తప్పకుండా చూపించాలనే ఉద్దే శంతో కాళిదాను ఆ మేఘుజ్ణి అక్కడికికూడా పంపుతాడు. మెరుపులుచూచి భయ పడిన ఆ ఉజ్జయినీ కంతాముకుత నేత్రాంతాలతో ఆడుకోకపోతే మేఘుని జన్మవ్యర్థం అతు. లి. కాళిదాస కవితా వై భః '“వ[కఃపన్ధాయదవి భవతః (పస్థిత స్యోత్తరాశాం సౌధోత్సంగ [పణయవిముఖో మాస్మభూరుజ్జయిన్యాః విద్యుద్దా మస్ఫురిత చకితై స్తత పౌరాంగనానాం లోలాపాంగై ర్యది నరమ సే లోచనై ర్వంచితో ౬సి” (1-2: ““సంధ్యాకాలంకం టె ముందుగానే ఉజ్జయినిలో ఉన్న మహా కాలేశ్వర సన్నిధి చేరుకున్నా సంధ్యాకాలంవర కూ మాతం అక్కడే ఉండు. సంధ్యా పూ సమయంలో నీ ఉరుములతో పటహధ్యని కల్పించిన ట్లైతే, ఆలాంటి మధుర ? తాలు నీకు ఉన్నందుకు సాఫల్యం లభిస్తుంది” అంటాడు యక్షుడు. ఈశ్వర సేవించే అవకాశం లభించినపుడు విడువకూడదు కదా మరి ? ““అప్యన్యస్మిన్‌ జలధర మహాకాల మాసాద్యకాలే స్థాతవ్యంతే నయన విషయం యావదత్యేతిభానుః కుర్వన్‌ సంధ్యా బుపటహతాం కూలిన: జ్రాఘనీయా మామన్హాగిణాం ఫలమవికలం లప్ప్య సే గర్జితానామ్‌” (1-8 “రా త్రివేళ సూదులతో గుచ్చేటంత దట్టంగా ఉన్న చీకట్లో అభిసారిక తమ [ప్రియుల ఇండ్రకు వెడుతూఉంటారు. మెరుపులతో వాళ్లకు మార్గం చూపిం! అంతేకాని వర్షం కురిసి ఉరమకు. వాష్ట్ర అసలే భయస్యభావం కలవారు.’ “గచ్చ స్తీనాం రమణ వసతిం యోషితాం త|తవ క్రం రుద్దాలో కే నరపతిపథే సూచిభేదైy సమోభిః సౌరామన్యా కనకనికష స్నిగ్గయా దర్శయోర్విం తోయోత్సర్ల సనితముఖరో మాస్మ భూర్విక్షవాసా:ః.” (1-4 “అక్కడినుంచి మెల్లిమెల్లిగా ప్రయాణం సాగిస్తూ మహేశ్వరుని మూ ర్తీభవిం? ఆట్టహాసంవలెఉన్న కైలాసం చేరుకో. ఆకైెలాస ,పాంతంలోనేఉంది అల పట్టణం, ఆ పట్టణంలో కుబేరుని గృహానికి ఉత్తరంగా మా గృహం ఉంటుం ఇం|దధనున్ఫువలె (పకాశిస్తూన్న తోరణాన్ని బట్టి మా యింటిని దూరంనుండే గు పట్టవచ్చు. దాని ఎదట ఒక బాలమందార వృక్షం ఉంటుంది.” అంటూ ఇ; మ చ గుర్తులు చెపుతాడు. తరువాత యక్షుడు భార్యకుపంపిన సందేశంకూ ఈలాంటి సుదెళాలన్నింటిలోకి అత్యు త్తమమైనదని చెప్పాలి. ఆమెను స్వప్నం నైనా చూద్దామంటే నిదే రావడంలేదట. చి త్రరువు వాసి చూద్దామంటే కన్నీ కాళిదాస కవితా వైభవం 28 నిండిపోవడంతో చూడలేకుండా ఉన్నాడట. అందుచేత ఏదో విధంగా ఈ గడువు పూ ర్రిఅంయెవరకూ సహించడం ఒకటే మార్గం. “ఈ [ప్రపంచంలో పూర్తిగా సుఖం మాతమే అనుభవించినవాడూ, పూర్తిగా దుఃఖాన్ని మాతమే అనుభవించిన వాడూ ఎవరున్నారు? మానవులదశ చ[కాంతంవలె కిందికీ మీడికీ తిరుగుతూ ఉంటుంది. అందుచేత నన్ను ననే కుదుట పెట్టుకొంటున్న ట్ల్టుగా సీవుకూడా కుదుట పెట్టుకొని కాలక్షేపం చెయ్యి” ” అని సందేశం పంపుతాడు. నా న్వాత్మానం బహుగఖణ యనా ్నత్మనై వా వలంబే తత్క_ల్యాణి త్వమపినితరాం మాగమః కాత రత్యమ్‌ క స్యైకాన్తం సుఖముపనతం దుఃఖ మేకా నతో వా నీ చైర్ల్గచ్చత్యుపరిచ దశా చ,కనే మికమేణ.” (2-52) మనుష్యులు ఒకరికొకరు దూరం ఆవడంతోటి స్నేహం సన్నగిలుతోందని అంటారు. ఆది ఇతరుల విషయంలో వాస్తవం ఆయితే కావచ్చునేమోకాని అత్యంత చేమాసుదులె న దంపత్యాదుల విషయంలో ఆ |పేమ రోజురోజుకూ పేరుకొని (పేమాస్పదులై : | పోయి | పేమరాశిగా ఏర్పడుతుందట. “స్నేహానాహుః కిమపి విరహే ధ్వంసినః తేత్వభోగా దిష్లైవస్తు న్యుప చితరసాః [(పెమరాశీ భవ ని” (2-55) ఈ విధంగా ఆత్యద్భుతాలై న వర్ణనలతోటీ, హృదయాన్ని [దవింపచేసే రస పరి పుష్టితో టె నిండిఉన్న ఈ కావ్యం కాళిదాసు రచనలన్నింటిలోకీ బహుల ప్రచారాన్ని పొందిందంటే ఆశ్చర్యం లేదు, రఘువంశము : ఈ కావ్యాన్ని పార్వతీ పరమేశ్యరుల వందనంతో [పారం భించి కాళిదాను తన వినయాన్ని చూపిస్తాడు. తగు సామర్థ్యం లేకపోయినా కవి ననిపించుకోవాలనే ఆశతో ఈలాంటి రచన చేయడంకోనం ఉద్యమిసూన్న తనను చూచి, పొడవై నవోడు అందుకోవలసిన, చెట్టుకొమ్మ పెఉన్న పండుకోసం మరుగుజ్జు చేయిచాపుతే చూచి నవ్వినట్టుగా అందరూ నవ్వుతారట. “మందః కవియశః పార్థీగమిష్యా మ్యుప హాస్యతామ్‌ పాంశులభ్యే ఫలేలోభా దుద్భాహురివ వామనః” (1-8) ఇది ఎంతో లోకానుభవం, విజ్ఞానమూ సంపాదించుకొన్న వానికి మాత్రమే ఉండే మానసికస్థితి. ఐనా పాచీనులై న వాల్మీక్యాదులు అనుసరించిన మార్గాన్నే అనుస 24 కాళిదాస కవితా వైభవం రిస్తూ రఘువంశరాజుల చరి[త [వాస్తానని అంటూ ముందుగా రాజుల గుణగణాల్ని వర్ణించి భారతీయుల ఉ త్రమాదర్శాల్ని సూచిసాడు. “తానో జన్మశుద్ధానా మాఫలోదయ కర్మిణామ్‌ ఆసము[ద క్షితీశానా మానాక రథవ ర్మనామ్‌.”” “యథావిధి హుతాగ్నీనాం యథాకామార్చి తార్థినామ్‌ యథాపరాధ దండానాం యథాకాల [పబోధినామ్‌.”” ““త్యాగాయ సంభృతార్జ్థానాం సత్యాయ మితభాషిణామ్‌ యశ సే విజిగీషాణాం పజాయై గృహమేధినామ్‌.”” “౩ కవేఒభ్యస్త విద్యానాం యౌవనే విషయెషిణామ్‌ వార కే మునివృ త్రీనాం యోగేనా న్తే తనుత్యజామ్‌.”' (1. ర్‌_ర) రఘువంశీయులు 1. జన్మనుండీ పరిశుద్ధులు 2. ఫలం లభించేవరకూ [పారంభించిన పని విడవనివారు. లి. సము[ద్రాంతమువరకుగల భూమికి అధిపతులు. 4. వ వరకూ వెళ్ళే రథాలు కలవారు. రీ, యథాశాస్త్రంగా హోమాదులు చేసే 6. కోరిక తీరేటట్టుగా యాచకుల్ని పూజించేవారు. 7. చేసిన తప్పుకు Ss గానే దండించేవారు. రీ. కాలానుగుణంగా అ పమ త్తతతో ఉండేవారు. 9. దానం చేయడంకొరకై ధనసంపాదన చేసేవారు. 10. సత్యంకొరకై మితంగా మాటలాడే వారు. 11. క్రి ర్రికోసం మా|తమే a చేసేవారు. 12. సంతానం కొరక గృహస్థాశ్రమంలో ఉండేవారు. 1లి. బాల్యంలో విద్యాభ్యాసం చేసేవారు. 14. యౌవనంలో భోగాలు అనుభవించేవారు. 15. చివరకు యోగా భ్యాసంచేత తనువులు చాలించేవారు. కాళిదాను తాను రాయబోయే కావ్యానికి విషయసూచికవలె ఈ విషయాలన్నీ కావ్య |[పారంభంలోనే చెప్పి వీటి కరు (పధానంగా రఘుమహారాజు చరి|తలోనూ, కొన్ని ఆయా రాజుల చరి|తలోనూ చూపించినాడు. 1. రఘువు సుదకిణా దిలీపుల తపఃభలితంగా నందినీ |ప్రసాదంవల్ల జన్మించినాడు. అందుచేత ఆజన్మ శుద్ధుడు. అశ్ట్లే రామాదులుకూడా. 2. దిలీపుని ఆశ్యమేధాళ్వాన్ని రక్షించడానికికూడా వెళ్ళిన రఘువు దేవేం దునితో యుద్ధంచేసి, ఏదోవిధంగా యాగఫలం ద క్కేటట్టు చేసి నాడు. అందుచేత ఆఫలోదయ కర్ముడు. దిలీప రామాదులలోకూడా ఈ గుణం ఉంది. కాళిదాస కవితా వైభవం 25 ల్‌, 10. 11, 12. రఘువుదిగ్వి జయంచేసి ఆ సము దక్షితీశుడై తన వంశంవారి నంద రినీ అట్టు చేసినాడు. రఘువు రథానికి ఎక్కడా అడ్డం లేకపోవడంచేత కుబేరునివై దండ యాత్ర చేయ సంకల్పించాడు. రఘువు తదితరులుకూడా అనేక యజ్ఞాలు చేసినవారే. తన దగ్గర చిల్లిగవె వె్వనాలేని సమయంలో రఘువు కౌత్సుతుడికి 14 కోట్ట es ఇచ్చినాడు. | యథాపరాధ దండత్య (8) యథాకాల (పబోధిత్వ (10) సత్యాయ మితభాషిత్వ (12) [పజాయెై గృహమేధిత్వ (18) శె శవేభ్య స్త విద్యత్వ యౌవనే విషయెషిత్యములనే గుణాలు దిలీప_-రఘు.రామాదు లందరిలోనూ ఉన్నాయి, SEN త. Al . రఘువు సంపాదించిన ధనమంతా కజిద్యాగంలో దానం చేసి AIRE DENS రఘువు రాజులను జయించి వారిని మళ్ళీ వాళ్ళ వాళ్ళ రాజ్యాల్లో స్థాపించినాడు. అది అతనిలోని యశసే విజగీషుత్వానికి ఉదా హరణము. రఘువు వార్థక మున సన్యసించి చివరకు యోగాభ్యాసంచేత తనువు బ్రాలించినాడని అష్ట సర్గలో వర్ణింపబడింది. _ఈ విధంగా వీటిలో కొన్ని లక్షణాలు ఇతర రాజులలో ఉన్నా అన్ని లక్షణాలూ రఘు మహారాజునందు ఉండడంచేతనే ఈ కావ్యంలో ఆతనికి (పాధాన్యం ఇచ్చి కాళిదాసు దీనికి రఘువంశంఅనే పేరు పెట్టినాడు. వైవస్వతమను వంశీయులై న ఈ (సూర్యవంశ) రాజులకథ డిలీపుని కథతో [పారంభం అవుతుంది. చాలా కాలంవరకూ సంతానంలేని ఈ రాజు అందుకు కారణ మేమో తెలుసుకోవాలనే అభిపాయంతో భార్యాసమేతంగా పరిమిత పరివారంతో వసిష్టా|శమానికి వెళ్ళుతూండగా పల్రెలలోని వృద్ధ గోపాలకులు అపుడే కాచిన నెయ్యివంటి పదార్థాలు ఉపాయనంగా తీసికొనివస్తారు. అని ఆదరంతో స్వీకరించిన తరువాత ఆ రాజు వాళ్ళతో ఏ విషయాలు మాట్లాడ తాడు ? ఏమీ మాటలాడకుండా వెళ్ళిపోతే వాళ్ళు చిన్న పుచ్చుకోవచ్చు. అందుచేత దగరఉన్న చెట్టు చూపించి వాటి. చేరు ఏమిటి ? అని అడుగుతూండేవాడట. “హైాయంగవీన మాదాయ ఘోషవృద్ధా నుపస్టితాన్‌ నామధేయాని పృచ్చంతౌ వన్యానాం మార్గళానామ్‌. 1 (1-45) . “కామధేను శాపంచేత నీకు పు[తులు కలగలేదు; నా వద్దఉన్న నందినీ ధేనువును. సేవిస్తే పుతుడు జన్మిస్తాడు” అని వసిష్టుడు చెప్పగా దిలీపుడు ఆ విధంగా నియమ పూర్వకంగా ఆ ధేనువును సేవించి, ఆమె చేసిన పరీక్షకుకూడా నిలిచి ఆమె అను. గహంచేత రఘువును పుతుణ్లిగా పొందుతాడు. రఘువు రాజ్యానికివచ్చి దిగ్వి జయంచేసి ఆ వచ్చిన ధనం అంతా విశ్వజిద్యాగంలో దాన ధర్మాలకై వెచ్చించి ఇంట్లో మట్టిపాాతలుమ్మాతం మిగల్బుకుంటాడు. ఈతని దిగ్విజయాన్ని వర్ణించడం. ద్యారా కాళిదాను అటు పశ్చిమాన ఆక్సస్‌నది మొదలు తూర్పున అర ఉత్తరాన హిమాలయం మొదలు దక్షిణాన సమ్ముదతీరంవరకూ భారతదేశం అఖండ దేశమనే సత్యాన్ని ఉద్ద షించినాడు. యజ్ఞంచేసి రఘువు చ నుడ ఉండగా వరతంతు శిష్యుడై స్‌ “కౌత్సుడు తన గురువుగారికి 14 § కోట్ట బంగారు నాణాలు. గురుదక్షిణగా ఇవ్వవలసివచ్చి ఆ సొమ్ము యాచించడానికై రఘువు దగ్గరకు వచ్చినాడు. తన దగ్గర ఆపుడేమీ ధనం లేకపోవడంచేత కుబేరునిపైకి దండె త్తివెళ్ళి ధనం తీసికొనివచ్చి ఇసానని రఘువు అంటాడు. ఆ సంగతి తెలియగానే కుబేరుడు ఆతని ధనాగారంలో సువర్ణవృష్షి కురిపిస్తాడు. “ఈ ధనం ఆంతా సీకోసమే సంపా: దించితిని కాబట్టి దీన్నంతా నువ్వె తీసికొని వెళ్ళాలని రఘుమహారాజూ, 14 కోట్ట. కం0టెఎక్కుువ 'చిల్డిగవై నా నాకు వద్దని ఆ కౌత్సుకుడూ” చాలాసేపు వివరిస్తూండగా. చూచి ఆ సాకేత వురవానులంతా ఆశ్చర్య చకితులై నారట. “జనస్య సాకేత నివాసినస్తొ ద్వావప్య భూతా మధినంద్యసత్తా య ae, ఆ చప ఆద శిషద్రా « అల్ల 99 గురు పదీయాధిక నిఃస్పృవార్థి నృవి ద్ధికె మాదధిక |పదళ్చా, రఘువుకు అజుడనే పుతుడు జన్మి సాడు. విదర్భరాజు చెల్లెల న ఇందు. _మతికి స్వ్యయంవరానికై ఆహ్వానంరాగా రఘువు అజుణ్ణి పంపుతాడు. ues సర్గ లోని ఈ స్వయంవర ఘట్టం చాలా అద్భుత మెనది. ఆయా దేశాలనుండి వచ్చిన రాజకుమారులందరూ వరసగా ఉన్న తాసనాలమీద కూర్చున్నారు. ఇందుమతి చేతిలో పుష్పమాల ధరించి ఓక్కొ-క్క_ రాజకుమారుని దగ్గరకే వెడుతూన్నది. ఆమె. కాళిదాస కవితా వైభవం 27 ఇంకా తన దగ్గరకు రానంతవరకూ (పతి ఒక్కడూ ఆమె తన్నే వరిస్తుందని ఆశతో, (ప్రకాశవంతమైన ముఖంతో కూర్చున్నాడట. ఆమె తననుకూడా దాటి వెళ్ళిపోవడంతో ఆతని ముఖం వివర్ణపోయిందట. ఒక వ్యక్తి కాగడా చేతిలో పట్టుకుని, రాజవీధిలో నడుస్తూంటే ఆ కాగడాకి ఎదురుగా ఉన్న "భవనం కాంతిగా ఉంటుంది. కాగడా భవనాన్నిదాట్‌ వెళ్ళిపోగానే పెద్ద చీకటి ఆ భవనాన్ని ఆక మిస్తుంది. అల్హా ఉందట ఈ రాజకుమారుల పరిస్థితి, “సంచారణీ దీపశిఖేవరా।తే యంయంవ్యతీయాయ పతింవరాసా నరేందమార్లాట ఇవ (పపేదే వివర్ణభావంసస భూమిపాల$'” (6.67) ఈ ఉపమానమే కాళిదాసుకు “దీపిఖా కాళిదాసు” అనే బీరుదాన్ని తెచ్చింది. ఇందుమతి అజుణ్ణి వరిస్తుంది. రఘువు ఆజునికి రాజ్యభారం వప్ప చెప్పి సన్యా సంస్వీకరించి, కొంతకాలానికి శరీరం చాలిస్తాడు. ఒకనాడు ఇందుమతీ - అజ. మహారాజులు ఉద్యానంలో విహరిస్తూ:డగా ఆకాశంనుండి ఒక పుష్పమాల వక్ష స్థలంపై పడడంచేత ఇందుమతి మరణిస్తుంది. ఆమె విరహంతో అజుడు విలి పిసాడు. ఆతన్ని ఊరడించడానికి వసిష్టుడు తాను స్వయంగా రాజాలక శిష్యుడి ద్వారా సందేశం పంపుతాడు. |పాణికి “మరణం సహజమైన స్వభావమట; జీవించడమనేవి అస్వాభావికమట అందుచేత ఎంరవరకూ జీవిస్తే అంతవరకే లాభం అనుకోవాలట. ఇదీ కాళిదాసు ఈ ఘట్టంలో మనకు చెప్పే జీవితానికి. సంబంధించిన సందేశం. “మరణం |పకృతిః శరీరిణాం వికృతిర్ధివిత ముచ్యతే బుధై క్షణమప్యతిష్టతి శ్వసన్య దిజనార్నను లాభవానసౌ”” (6.87) అజుడు అతికష్టంమీద కొంతకాలం జీవించి, ఈ కుమారుడైన దశరథునికి రాజ్య భారం వప్పచెప్మి [పాయోపవేశ నదీపాతాలచేత శరిరం చాలిస్తాడు. కుమార సంభవంలో భర్తను కోల్పోయిన రతియొక్క_ విలాపాన్నీ, ఈ కావ్యంలో భార్యను. కోల్పోయిన అజుని విలాపాన్నీ వర్ణించడంలో కాళిదాసు అభి పాయం పాణికోటిలో ' అందరికీ ఇవి తప్పవనే విషయం సూచించడమే అయి ఉండాలి. నవమసర్గ మొదలు పంచదశ సర్గవరకూ కాళిదాసు రామాయణగాథను.. ఆంతిసుందరంగానూ సంక్షి పంగానూ చెప్పినాడు. కాళిదాస కవితా వైభవం సీతాపరితాఃగ ఘట్టంలో లక్ష్మణుడు సీతను అడవికి తీసికొనిపోయి అక్కు.డ ముని ఆజ్ఞను ఆమెకు తెలియపరుస్తాడు. ఆమె మూర్చపోయి తేరుకొని _ అత్ర జః గార్డకి నా నమస్కారాలు అందచెయ్యి”' అనిచెప్పి “ఆ రామునితో కూడా, అగ్ని ర్త శుద్దురాలనే విషయం తెలిసికూడా నీవు ఇలా చేయడం నీ కులమర్యాదకీ, నీ శాస్ర తగినదేనా; అని అన్నానని చెప్పు” అంటుంది. “వాచ స్వ్రయా మద్వచనాత్సరాజా వహ్నా విశుద్ధామపి యత్సమక్షమ్‌ మాంలోకవాద [శవణా దవాసీః [శుతన్యకిం తత్సదృశం కులస్య” ఇక్కడ “రామునితో చెప్పు “నా భర్తతో చెప్పు అని అనకుండా ఆ రాజుతో చెప్పు” అనడంలో ఉన్న సౌందర్యం వర్ణనాతీతం. ఈ ఘట్టం అంతా ఈ విధంగా కరుణరసప్టాలితం అయి ఊంది రామచరిత తరువాత కుజుని చరిత నాతివి స్పృతంగా వర్ణించి కాళిదాను తరువాతిరాజుల చరితను ఆతి సంక ప్తంగానూ, కొందరి విషయంలో 'నామనిర్టేశం మాతం చేస్తూ ముగిస్తాడు. తాను మొదట చెప్పిన గుణాలు లేకపోతే రాజు ఎలా పతితుడౌతాడో ఆన్న విషయంకూడా చెప్పడంకోసమా అన్నట్లు చివరకు విషయ లంవటుడై న అగ్నివర్ణుని చరిత్రనూ, నింద్యమైన అతని ఆవసానాన్ని వర్ణిస్తాడు. వాస్తవానికి ఈ కావ్యం హటాత్తుగా ఆగిపోయిందనీ, దీనికి కారణం కాళిదాను మర ణం కావచ్చుననీ కొందరి అభి|పాయం. ఎమైనా ఈ కావ్యం కాళిదాను పరిపూర్ణ మైన మానసిక పకిమిత పొందినపిమ్మట |వాసిన కావ్యం అనడంలో మా[తము య్‌ ఏమా కదే లేదు. ర్‌ మాలవికాగ్ని మిత్రము : ఈ నాటక [ప్రారంభంలోనే కాళిదాసు _ ఎందరో (పాచీనకవుల రచనలు ఉంటూండగా ఆధునిక కవియెన కాళిదాసు [వాసిన నాటకం ఎందుకు ప్రయోగించాలి. అని నటుడిచేత (పళ్నవేయించి. - పాబీనమైనంత మాతంచేత కావ్యం మంచిది కాదు, నవీనమైనంత మా(తంచేత చెడ్డది కాదు. తెలి వైనవాడు రెండింటినీ పరీక్షించి మంచిదాన్ని స్వీకరించాలి; అలా చేయనివాడు మూఢుడే అని సూతధారునిచేత సమాధానం ఇప్పిసాడు. "పురాణమిత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్య మే సన్తః పరీశ్యాన్యతరద్ధజ నే మూఢఃపర[పత్యయనీయబుద్ధిః”” (1-2) కాళిదాస కవితా వైభవం 29 నాటినుండి నేటివరకూ ఈ శ్లోకం ఎందరో నవీన రచయితలకు ఉత్సాహవర్థకంగా ఉంది. అగ్నిమి త్రుజ్ణి వివాహమాడవలసిన మాళవిక అనే ఒక రాజకుమారి దుర దృష్ట వశంచేత, ఆతని ఆంతఃపురంలోనే రాణియెన ధారణికి పరిచారికగా మారు వేషంలో ఉంటుంది. అక్కడే పరి[వాజక వేషంలో ఉన్న మరొక వృద్ధ పండితు. రాలు మాళవిక తండి మంతికి సోదరి. అతిలోకనుందరియైన ఈ మాళవిక రాజుకంటపడితే వంప్రమాదమో అస్‌ ధారణి అమెను వేయికళ్ళతో కాపాడుకొంటూ' గణదాను అనే నాట్యచార్యుని దగ్గర ఆమెకు నాట్యం నేర్పిస్తూ ఉంటుంది, రాజు గారి రెండవ భార్యయైన ఐరావతి హరదత్తుని దగ్గర నాట్యం అభ్యసిస్తూ ఉంటుంది. రాజు ఒకనాడు మాళవిక చిత్తరువు చూస్తాడు. ఆనాటినుంచీ ఆమెను [పత్యక్షంగా చూడాలని (పయత్ని స్తాడు. అందుకు ఉపాయంగా విదూషకుడు ఆ నాట్యాచార్యుల మధ్య పోటిపెట్టి వారి తారతమ్యపరీక్షకై వాళ్ళ శిష్యురాం[డచే నాట్యంచేయించాలని నిర్ణయింపచేసాడు. ఆవిధంగా రాజు నాట్యపరీక్షనమయంలో మాళవికను చూడడం. వాశ్ళు కలుసుకోవడం, ధారిణికి ఈ విషయం ఐరావతిద్వారా తెలిసి మాళవికను. కారాగారంలో ఉంచడం, చివరకు ఆె రాజకుమారి అనీ, అమెను వ కిచ్చి వివాహం చేయాలనే అభ్మిపాయంతో మంతి ఆమెను తీసికొని వస్తూండగా ఆమె దొంగలముఠా చేతిలో చిక్కి. చివరకు ఏదోవిధంగా తన దగ్గరకు దేరిందనీ తెలిసి ధారిణియే స్వయంగా ఆమెను రాజుకు సమర్పిస్తుంది. ఇది కథా నంక్నేపం. గణదాను తమనాట్య విద్య యొక్క వై శీష్ట్యాన్ని ఈ విధంగా వర్ణిస్తాడు. “దేవానామిదమామన ని మునయః కాన్తం కతుం చాక్షుషం రుదేణేద ముమా తృతవ్యతిక ర స్వాంగే విభ క్రం ద్విధా త్రెగుణ్యోద్ధవమ(త లోకచరితం నానారసం దృశ్యతే నాట్యం భిన్న రుచేర్దనస్య బహుధా ప్యేకపం సమారాధకమ్‌””* (1-4) ““ఎవరిమట్టుకు వారి కులవిద్య అందే అభిమానం ఉండవచ్చు. ఐతే మాకు మానాట్య విద్యవిషయంలో ఉన్న అభిమానం అలాంటిదికాదు ఎందుచేతనంటే” _ " “ఇది దేవతలు న్మేతములతో చూచి ఆనందించవలసిన హింసాళూన్యమైన [కతువు అని మునిశ్వరులు అంటారు, రుదుడు దీన్ని (లాస్యము తాండవము అని) రెండు: విధాలుగా విభజించి పార్వతీసమేతమైన తన శరీరంలో ఉంచుకున్నాడు. మూడు గుణాలకూ సంబంధించిన, వివిధ రసాలుకల లోకచరి [త అంతా దానిలో చూడ 0 కాళిదాస కవితా వైభవం వచ్చు. ఈ విధంగా ఈ నాట్యం అనేది ఒక్కటే అయినా వేరువేరు రుచులుగల మానవుల్ని అనేకవిధాలుగా సంతోష వెడుతుంది". ఉపాధ్యాయుల్లో ఉన్న తారతమ్మాన్ని గూర్చి చెపుతూ పరి|వాజిక ఇలా ఉంటుంది. - “కొందరి చదువు వారిదగ్గర ఉన్నంతవరకే బాగుంటుంది. కొంద రిది ఇతరులకు బోధించినపుడు బాగున్న ట్లు కనబడుతుంది. ఈ రెండూ బాగున్న వాడే ఉపాధ్యాయుల్లో (శెష్టుడు”. “శిష్టా క్రియా కన్యచిదాత్మ సంస్థా సంక్రాంతి రన్యస్య విశేషయుక్తా యస్యోభయం సాధు స శిక్ష కాణాం ధురి |పతిషాపయితవ్య ఏవి'(1.16) మాళ విక నాట్య పరీక్ష ఇస్తే రాజు ఎక్క_డచూసాడో అని ధారిణికి అందుకు అంగీకరించదు. ఆ రహస్యం తెలియక గణదాసుడు అందులకు అనుమతి ఇవ్వ వలనిందిగా ఆమెను ప్రార్థిస్తూ అట్టా కాకపోతే తాను వాదంలో ఓడ పోయినట్టు కాతుందనీ ఉపాధ్యాయుడై నవాసికి “అంతకంటె మరో అవమానం ఉండదనీ అంటాడు. “లబ్బా స్పదో౬స్మీతి వివాద ఖీరో స్తి తిక్షమాణస్య పరేణే నిందామే యస్యాగమః కేవల జీవికాయె తంజ్ఞాన ప పణ్యం వణిజం వద న్తి.” (1-17) “ఏదో రాజ్నాశయాదికం దొరికింది కదా అని సంతోషిసూ, వివాదాలలో. దిగ డానికి భయపడి, పరులుచె చేసే నిందను సహించే, ఎవడు, తనవిద్యను కెవలమూ ఆత్మపోషణంకోసం మ్మాతమే ఉపయోగించుకొంటాడో వాడు జ్ఞానాన్ని అమ్ముకొని బీవించే వ ర్రకుడు”. ఈ నాటకంలో కాళిదాము 'మాయూరిీ మార్జనా” అనే మృదంగ ధ్వని భేదాస్నీ ఛలితమనే నాట్యభేదాన్నీ వర్షిస్తూ తనకు ఆయా కళల్లో ఉన్న నైపుణ్యాన్న (పదర్శిసాడు. మాటల్లో చెప్ప శక్యంకాని విషయాన్ని పఠితల ఆలోచనకు వదిలేసి. తద్వారా చెప్పదలచిన విషయాన్ని సృష్టేకరించే శక్తి కాళశిదాసులో అపారం రాజు మొట్టమొదట మాళవికను చూచినది చిత్తరువులో ఆమెకు నాట్యరంగంమీద (ప్రత్యక్షంగా చూచినప్పుడు రాజు విదూషకునితో అంటాడు - "ఆమెను చిత్తురు వులో చూచినపుడు ఇంత సౌందర్యవతి ఈ లోకంలో ఉంటుందా ? ఎవరో చిత కాళిదాస కవితా వైభవం ప్రి 'కారుడు నేర్పుతో ఈ విధంగా చి|త్రించినాడు అని అనుకొన్నాను. ఇపుడు ఈమెను (ప్రత్యక్షంగా చూచినపుడు ఆ చితకారు డెవడో ఆంత నేర్పరికాదేమో అనిపిస్తుంది” = '“చితగతా యామస్యాం కాన్సి విసం వాదశంకిమే హృదయమ్‌ సంపతి శిథిఅసమాధీం మన్యెయేనీవా మాలిఖితా.”' (11. 2) నిజమైన | పేమ రహస్యాన్ని కాళిదాసు అగ్నిమి[తుసిద్వారా ఎలా చెపు తున్నాడో చూడండి. “ఒకరికి | వేమడండి రెండవ వారికి లేకుండాఉండే నాయికా నాయకులకు సమాగమం సమకూడినా నా కంతగా ఇష్టంకాదు. సమానమైన గాథాను రాగంకల ఇరువురు, సమాగమాశ వదులుకొని మరణించినా అది మంచిదే అనినా అభి పాయం.” “అనాతురోత)_ం౦రితయో (పసిద్ధ్యతా సమాగమెనాపి రతిర్నమాం [పతి పరస్పర్నపాప్తి నిరాశయోర్వరం శదిర నాశో౬పి సమానురాగయోః' (8-15) విక మోర్వశీయము : ఊర్వశి నారాయణుని ఊరువునుండి జన్మించిన అతిలోక సౌందర్యవతియెన అప్పరస. ఆమె క్రైలాసనాధుని సేవించి సఖులతో తిరిగి వస్తూండగా ఒక రాక్షసుడు అపహరిస్తాడు. చెలికత్తెల ఆరనాదం విని పురూరవుడు తన విక్రమంచేత ఆ రాక్షసుణ్ణి జయించి, ఆమెను విడివించి ఆమె (వేమకుపాతుడౌతాడు, పురూరవునియందు లగ్న మైనచి త్రంగల ఆఊూళ్వశి దేవేర్నదుని సమక్షంలో ఒకనాడు లక్ష్మీ స్వయంవరం అనే రూపకం |పదర్శించినపుడు లక్ష్మీ భూమికను [గహించడం జరిగింది. అపుడు “పురుషో త్త ముణ్జి' అనడాసికి బదులు పొరబాటున “పురూరవుజ్జి' అని అంటుంది. అందుకు కోపించి భరతముని నీకు 'స్వర్గనివాసం ఉండకుండుగాక అని శపిసాడు. ““పురూరవుడు నీయందు జన్మించిన కుమారుని ముఖం చూచిన పిమ్మట నీవు స్వర్గానికి మళ్ళీ రాగలవు” ఆని దేవేం [దుడు అనుగహిస్తాడు. ఈ శాపంకూడా ఆ నాయికా నాయకులకు వరంగానే కన' డింది. వారు చాలకాలం సుఖంగా ఉంటారు. ఊర్వశికి ఆయువు అనే పుతుడు జన్మిస్తాడు. కాని తండి ఆ పిల్టవాని ముఖం చూచినత్తైతే తాను స్వర్గలోకానికి తిరిగి వెళ్ళవలసినస్తుందని ఆమె ఆ కుమారుని తం|డికంట బడకుండా చ్యవన్నాశ మంలో ఒక తాపసిదగ్గర దాచుతుంది. ఒకనాడు పురూరవునితో విహారానికె గంధ మాదన పర్వతంమీదకు వెళ్ళిన ఊర్వశి, పురూరవుడు ఒక గంధర్వకన్య ట్ట కాళిదాస కవితా వై భవం. పు చూచినాడనే కోపంతో, ఎంత [బతిమాలినా వినకుండా కుమార వసంతంలో వేశించి అక్కడ కుమార శాపంచేత లతగా మారిపోయింది. ఆమెకై విలపించి. లపించి చివరకు పురూరవుడు సంగమనీయమణి [పభావంచేత ఆమెనుపొందుతాడు, ఇంతలో ఆ తాపసి ఆయువును తీసికొనివచ్చి తలిదం[డులకు వప్పచెపుతుంది. ఊరంళి ఆజన్మాంతమూ పురూరవునితో ఉండడానికి ఇం[దుడు అనుమతిసాడు. Og py రాక్షసునినుండి విడిపించిన ఊర్వశి సౌందర్యాన్ని చూచి ముగ్గుడెన పురూర వుడు ఇలా ఆంటాడు : “అస్యాః సర్గవిధా [ప్రజాపతి రభచ్చం[దోను కాంతి] పదః శృంగారైకరసః నస్వయంను మదనో చూనోను పుష్పాకరః వేదాభ్యానజడః కధంను విషయవ్యావృ త్ర కౌతూపహలో నిర్మాతుం [పభవేన్మనోహర మిదం రూపం పురాణోమునిః'” (1-10) “ఈమెను చం|దుడో, మన్మధుడో, వసంతుడో సృష్టించి ఉండాలి. అంతేకాని. విషయ విముఖుడై, వేదాభ్యానకుడుడై ఉన్న ఆ నారాయణముని సృష్టిం చినాడనడం అజ I) Fo FE న. ౧లభాజ్యు౦. “ఆమె శరీరము ఆభరణానికి ఆభరణం. [పసాధనానికి (అలంకరించుకోవ డానికి!) |పసాధనం. ఉపమానానికి (ప్రత్యుపమానం. ”” '“ఆభరణస్యాభరణం |పసాధనవిధే |పసాధన విశేషః ఉపమానస్యావి సఖ (పత్యుపమానం వపు స్తఫ్యాః'' (TL. లి) ఊర్వశి సఖియైన చి తలేఖ ఊర్యశియొక,. మదనతాపాన్ని పురూరవునికి తెలిపినప్పుడు ఆతడంటాడు : “'పర్యుత్సుకాం కథయసి (పియదర్శనాంతాం ఆర్హం నపశ్యసి పురూరవసం తదర్ధే సాధారణోయ ముఖయో; [పణయః స్మరస్య తప్తేన తస్త్రమయసా ఘటనాయ యోగ్యమ్‌.”. (Ir. 15) “ని సఖురాలు బాధపడుతూన్న దని చెపుతున్నావుకాని నేను ఎంత బాధపడు తున్నానో గమనించడంలేదు. ఈ మన్మధతాపం ఇద్దరికి సమంగానే ఉంది. కాలిన లోహాన్ని కాలిన లోహంతో కలపడం సులభం.” ( కాళిదాస కవితా వైభవం _ లీల “దుఖం అనుభవించిన తరవాత లభించిన సుఖంలో ఆనందం ఎక్కువ ఉంటుంది. ఎండలో తిరిగినవానికి చెట్టునీడ సుఖం బాగా తెలుస్తుంది.” రూపక పదర్శనానికై స్వర్గలోకానికి వెళ్ళి ఆలస్యంగా వచ్చిన ఊర్వశితో రాజు అన్న మాటలివి. “యదొవోపనతం దుఃకాత్సుఖం త|దస వత్తరమ్‌ నిర్యాణాయ తరుచ్చాయా తప్రస్యహి విశేషతః” (111. 21) ఈ రూవకంలోని చతుర్థాంకంలో అంతా ఉన్మత్తుడైన పురూరవుని విరహబాధా ఆతడు పశుపకష్యాదులనూ, . అతా వృషాదులనూ [వెయురాలి జాడగూర్చి ఆతడు సంచరించిన విధానమూ వర్ణింపబడ్డాయి. ఇది రామాయణంలోని రామ విరహ బాధను జ పికి తెస్తుంది. పెరిగి 'పెద్దవాడయిన ఆయువుకు పురూరవుడు తన తండి అని తెలియ గానే ఆయనయెడ అపూర్వమైన భక్తి భావం పుట్టుకొస్తుంది. “ఈయన నా తండి నేను ఆయన పుత్రుణ్ణి అని తెలిసినంత మా. తంచేతనే నాకింత స్నేహం క తూంది, చిన్నతనంనుంచీ తండి ఉడిలో' పెగిగిన వాళ్ళకు ఇంకా ఎంత| పేమ ఉంటుందో $” ఆంటాడు. “యదిహార్దమిదం [శుత్వా పితామ మాయం సుతో హమ స్పేతి ఉత్సంగ వర్థితానాం గురుషుభ వెత దృశః స్నేహఃి' (V-10) ఇంక ఊర్వశి స్వర్గలోకానికి వెళ్ళవలసి ఉండడం చేత పురూరవుకు కూడా వాన స్థాశ్రమం స్వీకరించాలని అనుకుంటూ ఉంటాడు. అంతలో నారదుడు వచ్చి ఊర్వశి ఆబీవనాంతము పురూరవునికి సహధర్మచారిణిగా ఉండవచ్చునని దేవేం్యదు డను [గహించినాడని చెప్పడంతో అందరూ ఆనంద పరవశు లవుతారు. రాజు పల్కిన క్లోకద్యయ రూపకమైన భరతవాక్యంతో ఈ రూపకం సమా ప్రమౌతుంది. “పరస్పర విరోధిన్యో రేకసఇ్యశయదుర్హభమ్‌ 4 జూ 1? సంగతం శ్రీ సరస్వత్యోర్బూతయేన్తు సచాసతామ. (V. 24) “సర్వస్త సరతు దుర్గాణి స సరో; స భదాణి పశ్యతు సర్వః కామాన వాపో: తు సర్వః సర్వ తనందతు.” (17. 25) [.. ల్రిశ్తీ కాళిదాస కవితా వైభవం “లక్ష్మీ సరస్వతులు పరస్పర విరోధం కలవారు. ఐనా వారిరువురూ కలినిఉండి సత్పురుషులందరికీ అభివృద్ధి చేకూర్తురుగాక.'' ““ఎల్టరూ కష్టములు దాటుదురు గాక, ఎల్టరూ సుఖమును చూతురుగాక. ఎల్టరూ వారి కోరికలను పొందుదురుగాక. అన్ని దేశాల్లోనూ, అందరూ, ఆనందింతురుగాక.” ఇది కాళిదాసుకుఉన్న విశ్వమానవ సొభాత భావానికి నిదర్శనం. అభిజ్ఞాన శాకుంతలము : “కావ్యేషు నాటకం రమ్యం నాట కేమ శకు నలా త|[తాపిచ చతుర్ధోంకః తత శోక చతుష్టయమ్‌.” “కావ్యాల్లో అందమైనది నాటకం. నాటకాల్లో అందమైనది శాకుంతలం. దాన్లో అందమైనది చతుర్ధాంకం. అందులోనూ అందమెనవి నాలుగు శ్లోకాలు.” శ శాకుంతలకి థ లోక ప్రసిద్ధ మైనది. ఏడంకాల ఈ నాటకంలో ఐదంకాల కథ తపోవనం పరిసరాల్లో జరిగింది. Tempest నాటకంలో షేక్స్పియర్‌, [పోస్పరో రూపంలో కనబడుతూన్న ట్లు, ఈ నాటకం మొదటినుండి చివరివరకూ కాళిదాసు, క ణ్యమహాముని రూపంలో [ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు గోచరిస్తూనే ఉంటాడు. మన దేశానికి భారతదేశం అనీ సపేరురావడానికి కారణ భూతుడైన భరతచక్రవర్తి తలిదండులగాథ ఆత్యుదా త్తమైనది దీన్ని అంత ఉదా త్ర మైన రీతిలోనూ నడిపించినాడు కాళిదాసు, ఈ నాటకంలో ఈ నాటక [ప్రారంభంలో _. “పెద్ద పెద్దలు మెచ్చుకొనే వరకూ నా నాటకరచనా [పావీణ్యాదుల విషయంలో నాకు విశ్వాసం లేదు!” అంటూ కాళిదాసు స | తన వినయాన్ని (పకటిసాడు. “ఆ పరిషాద్విదుషాం న సాధు మన్యే (ప్రయోగ విజ్ఞానమ్‌ బలవదపి శిక్షితానాం అత్మన్య [ప్రత్యయం చేతః” (1-2) మృగయాసక్తుడై న దుష్యంతుడు ఒక లేడిని తరుముకొంటూ, తెలియ కుండానే కణ్వాశ్రమ పరిసరాలకి వెడతాడు. కణ్వాాశమ సమీపంలో ఉన్నామనే సంగతి తెలియగానే పూజ్య పూ జావ్యత్మికమం అనర్థదాయికమనే ఉద్దేశంతో, వినీతవేషంతో ఆశమంలోకి |పవేశిస్తాడు. ఆశ్రమద్యారలో అడుగుపెడుతుండ గానే ఎవరో యువతుల సంభాషణలు వినబడి చెట్టచాటునుంచి చూస్తాడు. అన 96 కాళిదాస కవితా వైభవం ధాతూర్విభుత్వమను మ. వపుశ్చ తస్యాః” (1-9) “ఆమె వాసనచూడని పువ్వు. గోరుసోకని చిగురు, అనావిద్ధమైన మె రత్నం, ఎవ్వరూ రసం ఆస్క్యాదించని మధువు. ఎన్నో పూర్వజన్మ పుణ్యాల వ! అఖండ ఫలం. దీనికోసం ఎవరు నోమునోచుకొన్నా రో ? అంటాడు, ““అనా ఘాతం పుష్పం కినలయమలూనం కరరుహై రన నావిద్ధం వ మధునవమనా స్వాదిత రనమ్‌ పుణ్యానాం ఫలమివచ త; [దూపమనఘం నజానే భొ కారం కమివా న సముపస్థాన్యతి విధికి (I-10) (0 ఖై 0౮ వం ౮ Es దోవిధంగా ఆశ్లమంలో కొంతకాలంపాటు ఉండాలని అనుకొంటూ ఉండగా దువ్యంతుజ్ణి కోరుతారు. దానితో విదూవకుణ్ణి ఇతర పరివారంతో సవా నగ రాసికి పంపివెసి తానొక్కడూ అక్కడ ఉండి, ఆటు యజ్ఞరక్ష క్షం కార్యక మాన్ని నిర్వహిస్తాడు, ఇటు సభఖురాండ సమంక్షంలో శకుంతలని "గాంధర్వ విధిచే వివాహ శో శకుంతలను నగరానికి తీసికువెడతానని చెప్పి వెళ్ళిపోతాడు. నగరమునుంచి set రావడం ఆలస్యం అవుతుంది. శకుంతల ply oy en pol Yq (గ్‌ Pf [| న్‌ ర్స్‌ వ వస్తే మ, అని అతడు చెప్పి Heel దుష్యంతుడిచ్చిన ఉంగరం ఉందికదా అని చెలిక తెలు కొంత | [పవాసంనుండి తిరిగివచ్చిన కణ్యమహర్షి కి ఈ వచ అని వాళ్ణ తటవటాయిస్తూండగా, అశరీరవాణి ద్యారా న ఆ విషయం తెలుస్తుంది. గర్భలక్షణాలు. కనిపిసూన్న శకుంత వ దగ్గరకు తీసికొని కణ్వుడు “మోహావేశంతో (పవర్రించినా, మంచివాని ' Ms అన్నట్లు “దిష్ట్యా ధూమాకులిత దృషేరపి యజమానస్య గ fe | 83 గస గ (టో గ గ oA (1 9 ts mM ౧ న Oo. G ఎ వాకుతిః పతితా “ప్రొశక్ర్ష కు కే సినా అదృష్టంచేత ఆహుతి ఆగ్ని లోనే పడింది” అంటాడు. ఆ రోజునే క భ రృగ్భహానికి పంపడానికి. సన్నా వోలుచేసి తనకు ఆ సమయంలో కలిగిన బెంగను ఈ విధంగా వ్య క్రపరుస్తాడు. కాళిదాస కవితా వైభవం లి “యాస్యత్యద్య శకుంత లేతి హృదయం సంస్పృష్ట ముత్క_ంతయా కంఠః స్తంభిత భాష్పవృతి క లుషశ్చిన్తాజడం దర్శనమ్‌ వెక్టబ్యం తుమతా వదీదృశమపో స్నే హాదరణ్యాకసః వీర్య నే గృహిణః కథంను తనయా విశ్టేషదుః ఖైర్నవైః” (4.8) “ఈ రోజున శకుంతల అ త్రవారింటికి వెడుతుందంటే నాకు ఎంతో దుఃఖంకలుగు తోంది. పెంచిన పేమకి అరణ్యంలో ఉండే నాకే కలా ఉంటే గృహస్థులకు లలా ఉంటుందో ౪” (ఇది క్ల స్టో చతుష్టయంలో మొదటిది). శకుంతల అత్తవారింటికి వెడుతూంది. మీరందరూ ఆమెకు వీడో_లు ఇవ్వండి అసి తపోవనంలోఉన్న వృతాలని కోరుతాడు. (ఇది రెండవ శోకం) “పాతుం న్మపథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపితేషయా నాదశ్తే పియమండనాపి భవతాం న్నేహేన యా పల్దవమ్‌ ఆద్యేవః కుసుమ [పసూతి సమయే యస్యాభ వత్యుత్సవః సీయం యాతి శకున్తలా పతిగృహం సరె రై రను జ్ఞా మతామ్‌”” f స (£-9) “ఏ శకుంతల మీకు పోయకుండా తాను సీళ్ళు తాగేదికాదో, అలంకారములంటే ఇష్టమున్నా మీకు ఎక్కడ నొప్పికలుగుతుందో అని మీ చిగురుకూడా తుంపేద కాదో, మీరు పుష్పించునపుడు పండుగచేసుకొనేదో ఆ శకుంతల, ఇదిగో, ఆత్త వారింటికి వెళ్ళిపోతూంది. అనుజ్ఞ ఇవ్యండి.'”” దుష్యంతునికి ఈ (కింది సందేశం _ పంపుతాడు (మూడవ శ్లోకం) ఆస్మాన్‌సాధు నిచిన సంయమధ నానువ్వైః కులఎచాత్మనః గ త్వయ్యస్యాః హథమ స్యబాంధవక్ళతాం స్నెహ (పవృ త్తించతామ్‌ సామాన్య _పతీప త్తి పూర్వకమియం రారేషు దృుశ్యాత్వయా భాగ్యాయత్త మతః పరం నఖలు తద్వాచ్యం వధూ బన్టుఖిః.” " “మేము తపోధనులమనే మాట గురుంచుకొని, క్స్‌ ఉన్న ంతవంళ మర్యాద పాటిస్తూ, పూర్వుభాంధవ్యం ఏమీ లేకపోయినా నీ విషయంలో ఈమె చూపుతున్న ఆ (పేమనుగూడా మన్నిస్తూ నీవు ఆమెనుకూడా నా ఇతర భార్యలతో సమంగా చూచుకో. అంతకుమించిన పేమాదులను చూరకోవడం అనేది అదృష్టంమీద కాళిదాస కవితా వైభవం లిక్‌ ణః సూయ [పియంవదలతో మొక్కలకు నీళ్ళుపోస్తూన్న శకుంతల కనబడుతుంది. ఇంత సుకుమారాంగియైన ఈమెచేత ఈలాంటి పనులు చేయించడం నీలోత్సలద లంతో కట్టెలు కొట్టడం వంటిదే” అని వాపోతాడు. | “ఇదం కిలావ్యాజ మనోహరం వపుః తపః శమః సాధయితుంయ ఇచ్చతి ధువం సనీలోత్సల పతధారయా సమిల్హతాం ఛేత్తు మృషిర్వు వస్యతి”' (1-18) “అసలు సహజసౌందర్యమ ఉండాలికాని ఎలాంటి బట్టకట్టినా బాగానే ఉంటుంది, చం|దునికి మచ్చకూడా ఒక అందమే. ఈమె నారచీర కట్టినా అందంగానే ఉండి” అనుకొంటాడు. “సరసిజమను విద్ధం శై వలేనాపి రమ్యం మలినమపి హిమాంళోర్దక్ష్మ లక్ష్మీంతనోతి ఇయమధిక మనోజ్జావల్క_ లేనాపి తన్వీ కిమివపా మధురాణాం మండనం నాకృతీనామ్‌' (1-20) ఇలా కొంతసేపు నిరీక్షించి నిరీక్షించి, వీదోవంకమీద వాళ్ళ ఎదుటికి వెళ్ళి, చేసి చేయనట్టుగా తన పరిచయం చేస్తాడు, [ప్రథమ దర్శనంలోనే శకుంతలకు అనురాగోదయం అవుతుంది. రాజు వారితో జరుపుతూన్న సంభాషణలకి విఘ్నం వచ్చి, తన కోసమై వెదుకుతూ వస్తూన్న సెన్యాలదగ్గరకు వెళ్ళవలసివస్తుంది. “జ్ఞా ది రం ముందుకునడచినా, మనస్సుమా[తం గాలి కెదురుగా వెడుతూన్న రథంపె ఉన్న జండాగుడ్డవలె వెనుకనే వెడుతుందంటాడు.” “గచ్చతి పురః శరీరం ధావతి పశ్చాదసంస్తుతం చేతః చీనాంశుక మివకేతో 8 [పతివాతం నీయమానస్య” (1-88) ఆశకుంతలయొక ,. సౌందర్యాన్ని గురించి వర్ణించి ఆ విదూషకునికి చెపుతూ “ ఈమెను (బ్రహ్మ ముందుగా, ఏదోషాలులేకుండా, చి త్తరువులో చితించి తరువాత (పాణంపోసి ఉంటాడు, అని అనిపిస్తూంది” అంటాడు. “చి తేనివళ్య పరికల్పితస త్యయోగా రూపోచ్చయేన మనసా విధినా కృతాను 9g కాళిదాస కవితా వై భనం ఆధారపడి ఉంటుంది. ఆ విషయంపట్ట పిలనిచ్చినవారు చెప్పవలసింది కాదు” ఆమెకు ఈ విధంగా ఉపదేశిస్తాడు. (నాల్గవ శ్లోకం) ““శుశూషస్వగురూన్‌ కురు [పియసఖీ కృ తిం సపత్నీ జనే భక్తుర్వి (పకృతావషి రోషతయా మాసం|పతీపం గమః భూయిష్టం భవదక్షిణా పరిజనే భాగ్యేవ్వను త్సేకినీ 'యాస్త్యీవం గృహిణీపదం యవతయో వామాః కలస్సాధయః' (4-18); “పెద్దవారిని సేవించు; సవతులను చెలిక తెలుగా చూచుకో. ఏదైనా పొరబాట్టు ఉన్నా భ ర్రయెడ విరుద్దంగా [పవ ర్తించకు, సాధ్యమైనంతవరకూ పరిజనుల విష యంలో దాక్షి ణ్యంతో ఉండు, ఐశ్వర్యం ఉందికదా అని గర్వుపడకు. ఈ విధంగా ఉంటేనే శ్రీలు “గృహిణులు” అనిపించుకొంటారు. లేకపోతే వాళ్ళు కులానికి స్పీడ్‌, పటించిన వాళెతారు, డు (ap) కణ్వశిష్యాదులు తీసికొని వచ్చిన శకుంతలను గూర్చి దుష్యంతుడు పూర్తిగా మరచిపోయి ఆమెను స్వీకరించడానికి నిరాకరిస్తాడు. ఆమె దగ్గరఉన్న ఊంగరం. చూపుదామనుకుంటి ఆది ఎక్కడో నదిలో పడిపోయింది. ఇలాంటి అసహాయ పరిస్థితిలో ఉన్న శకుంతలనుజూచి, అమె తల్లియైన మేనక తీసికొనిపోయి హేమ కుట్మాగంమీద ఉన్న _ అధితిమారీచ ప్రజాపతుల ఆశ్రమంలో, _ వారిరక్షణలో, ఉంచుతుంది. అక్కడ శకుంతలకు కుమారుడు పుట్టి పెరుగుతూ ఉంటాడు, ఇక్కడ మత్స్యం కడుపులో ఉన్న ఉంగరం ఒక ధావరునిద్వారా దొరకడంతో రాజుకు విషయం అంతా గుర్తుకువచ్చి దుఃథాకాంతుడౌతాడు, తానెప్పుడోగీసిన శ కుంతలాచి[ తాన్ని ముందు ఉంచుకొని విదూషకుడొకమూల కదారుస్తూండగా కాలక్నేపంచేస్తూంటాడు. ఇంకా ఆ చి|తం కాలేదని ఆంటూ ఇంకా ఎమేమివా సే ఆ చిత్రానికి పూర్ణత్వం వస్తుందో ఈ విధంగా చెపుతాడు, ““కార్యాసైకతలేన హంసమిథునా [సోతోవహామాలినీ పాదాస్తామభితో నిషజ్ఞహరిణా గౌరీగురోః పావనాః శాఖాలంబిత వల్కలస్యచతరో ర్నిర్మాతు మిచ్భామ్యధః శృంగే కృష్ణమృగన్య వామనయనం కండుయమానం మృగీమ్‌''(6-17) “మాలినీనది, దాని ఇసుక తిన్నెమీద జంటజంటలుగా తిరుగుతూన్న హంసలూ” ఆ నదిలోకి చొచ్చుకొనివచ్చిన హిమవత్పర్వతానికి సంబంధించిన చిన్నచిన్న కాళిదాస కవితా వైభవం 89 గుట్టలూ, వాటిపైన కూర్చున్న వేళ్ళూ వీటినన్నింటినీ చితించాలి. కొమ్మలకి నారచీరలు కట్టిన చెట్టుకింద నిలబడి మొగలేడి కొమ్ముమీద ఎడమకన్ను రాచి గోక్కుంటున్న ఆడలేడినికూడా |వాయాలి””. ఇంత పరిసరభూమి (Background) ఉంటేనే కాని శకుంతల చితానికి పరిపూర్ణత్వం రాదంటాడు కాళిదాసులో దాగి ఉన్న చితకారుడు. దానవులలో యుద్ధంలో దేవేం[దునికి సహాయం చేయడానికై దుష్యంతుకణ్ణి తీసికొని వెళ్ళడంకో సం మాతలివసాడు. దుష్యంతుడు చాలా దుఃఖస్థితిలో ఉండడం చూచి ఆతనికి ఏదోవిధంగా కోపంతెప్పించి మాములు మనిషిని చేయాలనే ఉద్దే శోంతో అతడు విదూషకుణ్ణి భూతం ఆక్రామించినట్టు ఆక్రమించి పీడిస్తాడు. అతని ఆర్తనాదం వినగానే “ఏమి నాయింటిలోకూడా భూతాలు సంచరిస్తున్నాయా'' అంటూ - “జొనుః: తన ఇంటిలోనే, తనలోనే వయేళోపాలు ఉంటాయో తెలుసు కోవడం కష్టం. అలాంటప్పుడు ప్రజల్లో ఎవరేమి చేస్తున్నదీ ఎవరు తెలుసుకో గలరు” అంటాడు. ““అహన్యహన్యాత్మగ ఏవతావద్‌ జ్ఞాతుం [ప్రమాద స్థలితం నళక్యమే (పజాసు క౭ కేన పథాాపయాతీత్య శేషతో జ్ఞాతుమిహా స్తీ శ కిం (6-26) దేవతలకు సహాయంచేసి తిరిగి వస్తూ మారీచ్యా శయంలో ఆడుకొంటూన్న సర్వదమనుణ్ణి చూచి ముగ్గుడైెపోతాడు, “దంతాంకురాలు కొంటెకొంటెగా కన బడేట ట్లుగా అకారణంగా నవ్వుతూ, అస్పష్టంగా మధురంగా మాటలాడుతూ, పెద్దవాళ్ళ చంక ఎక్క-_డంకి కోసం [పయత్నంచేసే ఈలాంటి పిల్లల్ని ఎత్తుకొని, వారి వంటికున్న మట్టితో బట్టలుమాపుకున్న వారు ఎంత అదృష్టవంతులో కదా” అంటాడు. ““ఆలక్ష్యదంతము కురానని మిత్రహాసె రవ్యక్త క్‌ వర్ణరమణీయ వచః పవృ త్రీన్‌ అంకాశ్రయ |పణయిన . .స్త్రనయాన్యహ స్త సః దన్యా స దంగరజసా మనిలీ భవ న్ని" (7-17) ఆ పిల్లవాడు తన కుమారుడే అని తెలుసుకొని శకుంతలను కూడా కలుసు కొని వారిరువురితో చే ఆధితి మారీచ [పజాపతుల దర్శనం చేసుకుంటాడు. శాప వృతాంతం ఏమీ తెలియకపోవడంచేత, శకుంతల స్వయంగా ఎదురుగా వచ్చినపుడు 40 కాళిదాస కవితా వైభవం గు రించకపోవడమూ, ఉంగరంచూచి స్మరించడమూ ఇవన్నీచూ సే దుష్యంతుని కే తన |; పవృత్తి హాస్యంగా ఉన్నట్లు కనిపించి మారీచమహర్షి తో ఇలా అంటాడు. ““యథాగజోనేతి సమక్షరూ పే తస్మిన్నప[కామాతి సంశయ: స్వాతీ పదానిదృష్ట్వాతు భవ్యెత్పతితి స్త ధావిధోమె మనసోవికారః.” (7-81) “ఏనుగును తీసికొనిపోయి ఎదురుగా నిలబెడితే, ఆది ఏనుగు కాదన్నాడట. అది వెళ్ళిపోతుంటే వీనుగేమో అని సందేహం కలిగిందట; అది వెళ్ళిపోయిన తరువాత దాని అడుగులుచూచి, ఆది ఏనుగే అన్నాడట. అలా ఉంది నా మానసిక వికారం”, అందుకు తగిన కారణం ఉందని తెలిసిన తరువాత శకుంతలా దుష్యంతు . లిరువురికీ కూడా కొంతవరకూ మనస్సు కుదుటపడుతుంది. వాగు ee ఆ పుణ్యదంపతుల ఆశీస్సు లభిస్తుంది. “మమాపిచ క్షపయతు నీలలోహిత: వునర్భవం పరిగతళ క్తి రాత్మ భూః” చివరకు భరతవాక్యంలో కాళిదాసు పరమేశ్వరుడు నేనే మశళ్శీపుట్టకుండా చేయుగాక”* అని పర మేళశ్వరుణ్ణి _పార్షిస్తాడు. కాలిదాను వంటివాడు మళ్ళీ పుట్టి నాడోలేదో తెలియదుకాని కాలిదాసువంటివాడు మళ్ళీ పుట్టలేదన్న విషయంలో మాతం సందేహం లేదు. Ar goto రంగం నంభుకొగ కక్క లింక్‌ SOB Sows కోవబం అక దూనింంతో- రభ ధేకంలాళ మో ఈత్తీయిణ ఎక్కథున్నాన ల- నంనలృరం పొం వాళ్ళు మిమ్మల్ని గుద్చుంక/వజల- య్‌ ఆజ్తీయడకు కొక అనుకంధాన్ని సెనవే మూ - యునభారడిని వాక వం 7 Son E) మీమ 1950 బార్లూ — Soe) గెషటా మో ఈజ్‌ Jv “5599? ఈఓ ఈంభ/మన్న నాక 0), ౨౮4 CoB నన్న మోకు నంత్తువ నీ నమానంగావంజ2డ టా. వంగి?” | ల వగరు Ig) aD Dov,